బిజినెస్
వడ్డీపై వడ్డీ త్వరగా మాఫీ చేయండి..కేంద్రానికి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: వడ్డీపై వడ్డీ మాఫీని ఎంత వీలైతే అంత త్వరగా అమలు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లోన్ మారటోరియంపై వడ్డీని మాఫీ చేసే
Read Moreరిలయన్స్ నుంచి స్మార్ట్ కరెంట్ మీటర్లు
డిస్కమ్లకు మీటర్ బిల్లింగ్ సహా పలు సేవలు ఇందుకోసం జియో డిజిటల్ అసెట్స్ వాడకం న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ స్మార్ట్ ఎలక్ట్రిక్ మీటర్ల బిజి
Read Moreఫిలిప్పీన్స్లో అడుగుపెడుతున్న నెఫ్రోప్లస్
హైదరాబాద్, వెలుగు: సిటీకి చెందిన డయాలసిస్ నెట్వర్క్ నెఫ్రోప్లస్ ఫిలిప్పీన్స్ కంపెనీ రాయల్ కేర్ డయాలసిస్ సెంటర్
Read More40 లక్షల ఆల్టోలు అమ్మేశారు
పాపులర్ మోడల్ ఆల్టో అమ్మకాలు 40 లక్షల యూనిట్లను దాటాయని మారుతి సుజుకీ ప్రకటించింది. ఈ మోడల్ను 20 ఏళ్ల కిందట కంపెనీ లాంచ్ చేసింది. గత రెండు ద
Read Moreబీఎస్ఎన్ఎల్ ఫ్యాన్సీ నెంబర్ల ఈ–ఆక్షన్
హైదరాబాద్, వెలుగు : ఫ్యాన్సీ నెంబర్ల 90వ ఫేస్ ఈ–ఆక్షన్ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ నెల 14 నుంచి 19 వరకు ఈ–ఆక్షన్ ఉంటుందని తెలిపింది. జీఎస్ఎం ప్ర
Read Moreత్వరలో రాబోతున్న కొత్త మోడల్ ఫోన్లు ఇవే
ఎప్పట్లాగే ఈనెల కూడా బోలెడన్ని స్మార్ట్ఫోన్స్ రిలీజవబోతున్నాయ్. పండుగ సీజన్ కావటంతో కంపెనీలన్నీ వరుసగా
Read Moreసర్కారీ ఉద్యోగులకు 2 నజరానాలు
1 ఎల్టీసీలు.. 2.పండుగ ఓచర్లు షాపింగ్ కోసమే.. క్యాష్ రాదు.. ఖర్చే పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వాలకు 50 ఏళ్ల వరకు వడ్డీలేని అప్పులు ఆర్థిక మంత్రి నిర్మల
Read Moreపనిచేయని లోకల్ నెంబర్లతో ఫారిన్ కాల్స్
టెలికాం రెవెన్యూకి భారీ గండి మోసగాళ్ల చేతిలోకి లక్షల కొద్దీ డాలర్లు కట్టడి చేయలేకపోతున్న ప్రభుత్వం, ట్రాయ్ యూజర్లు రిపోర్ట్ చేయాలి సెన్సిటివ్ డేటా లా
Read Moreస్టూడెంట్లకు ఫ్లిప్ కార్ట్ ఆఫర్
45 రోజుల పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రొగ్రామ్ ఫెస్టివ్ సేల్లో పనిచేసే అవకాశం సప్లయి చెయిన్లో ఇంటర్న్గా నియామకం బిజినెస్ డెస్క్, వెలుగు: స
Read Moreపెరగనంటున్న ప్రభుత్వ బ్యాంకుల షేర్లు
బిజినెస్ డెస్క్, వెలుగు: ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు వరుస సెషన్లలో దూసుకుపోతున్నా ప్రభుత్వ బ్యాంకుల షేర్లు మాత్రం పెరగడం లేదు. మొత్తం 12 ప్రభుత్
Read Moreమనం ఎన్నటికీ మర్చిపోలేని 5 స్కామ్లు
ఇవి ఇండియా ఈక్విటీ మార్కెట్లను కుదిపేశాయ్ … లొసుగులతో నేరగాళ్లు ఇన్వెస్టర్ల సంపదను మింగేశారు ఇల్లీగల్ ఇన్వెస్ట్మెం ట్లతో రూ.వేల కోట్ల మోసాలు షేర్ల
Read Moreఎకానమీలో ఇండియా జపాన్ను దాటేస్తది
2050 నాటికి మూడో అతిపెద్ద ఎకానమీగా ఇండియా వెల్లడించిన లాన్సెట్ జర్నల్ న్యూఢిల్లీ: ఎకానమీ పరంగా 2050 నాటికి జపాన్ను ఇండియా దాటుతుందని మెడికల్ జర్
Read Moreస్విస్ అకౌంట్ల రెండో లిస్ట్: మనోళ్ల ఖాతాల వివరాలివే..!
మనోళ్ల ఖాతాల వివరాలిచ్చిన స్విట్జర్లాండ్ న్యూఢిల్లీ: తమ బ్యాంకుల్లో సొమ్ము దాచుకున్న మనోళ్ల వివరాలను స్విట్జర్లాండ్ పంపించింది. ఆటోమేటిక్ ఎక్స్చేంజ్
Read More












