బిజినెస్

బీఓబీ మొండి బాకీలు 6 రెట్లు పెరిగాయి

4 రెట్లు పెరిగిన ఇండియన్‌ బ్యాంక్‌ ఎన్‌పీఏలు కోటా: గత ఆరేళ్లలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీఓబీ) మొండి బకాయిలు(ఎన్‌పీఏలు) ఆరు రెట్లు పెరిగి రూ. 73,140 కోట్లక

Read More

వారెన్‌ బఫెట్‌ ఇంకా కొనట్లే..

వాషింగ్టన్‌‌: గ్లోబల్‌‌గా ఈక్విటీ మార్కెట్లు ఇంకా బాటమ్ ఔట్‌‌ కాలేదని సీనియర్‌‌‌‌ ఇన్వెస్టర్‌‌‌‌ వారెన్‌‌ బఫెట్‌‌ భావిస్తున్నట్టుంది. కొన్ని కంపెనీలలో

Read More

లాక్‌‌డౌన్‌‌ ముగిశాక బ్యాంకులకు అసలు సవాళ్లు

అన్ని సెక్టార్ల మాదిరే బ్యాంకింగ్‌ సెక్టార్‌ను లాక్‌డౌన్‌ కోలుకోని దెబ్బకొట్టిందని ఆలిండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్ అసోసియేషన్‌ నేషనల్‌ సెక్రటరీ, సెంట్రల్

Read More

45 నిముషాల్లో రూ. 2లక్షల లోన్..6 నెలల వరకు నో EMI

భువనేశ్వర్: కరోనా లాక్‌డౌన్‌ ప్రభావం మధ్యతరగతి ప్రజలపై ఎక్కువగా చూపిస్తోంది. కొంతమంది ప్రజలకు పూట గడవడమే కష్టంగా మారింది. ఈ కష్టసమయంలో మధ్యతరగతి ప్రజల

Read More

వారెన్ బఫెట్ కు 50 బిలియన్ డాలర్ల లాస్

కరోనా ఎఫెక్ట్ తో కంపెనీ చరిత్రలోనే రికార్డు నష్టం న్యూయార్క్ : ప్రఖ్యాత స్టాక్ ఇన్వెస్టర్, వరల్డ్ రిచెస్ట్ పర్సన్ లో ఒకరైన వారెన్ బఫెట్ ను కరోనా ముం

Read More

నష్టాల్లో ఉన్నాం..ఇండస్ట్రీలకు సాయం చేయాలి

హైదరాబాద్‌‌, వెలుగు: లాక్‌‌డౌన్ వల్ల తెలంగాణలోని అన్ని రకాల ఇండస్ట్రీలు నష్టపోయాయని, తిరిగి కోలుకోవాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం తప్పనిసరి అని

Read More

ఈనెల 17 వరకూ కమర్షియల్​ ప్లేన్లు బంద్

న్యూఢిల్లీ: దేశంలో లాక్​డౌన్​ను ఈనెల17 వరకూ పొడిగించడంతో అప్పటి వరకూ కమర్షియల్​ పాసింజర్ విమాన సర్వీసులను కూడా నిలిపేస్తున్నట్టు డైరెక్టరేట్​ జనరల్​ ఆ

Read More

థర్డ్ ఫేజ్ లాక్ డౌన్ ముగిసేదాకా డ్యూటీల్లోనే పోలీసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో 42 రోజులుగా లాక్​డౌన్ డ్యూటీలో ఉన్న పోలీసులు.. మరో 15 రోజులు రోడ్లపైనే ఉండనున్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు వారాల పాటు లా

Read More

నగల వ్యాపారి వెజిటబుల్స్ అమ్ముతుండు

జైపూర్: లాక్ డౌన్ తో చిరు వ్యాపారుల బతుకులు చితికిపోయాయి. బిజినెస్ లేక షాపుల అద్దెలు, ఫ్యామిలీని పోషించడం వారికి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో జైపూర్ ల

Read More

ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్లు నష్టం

ఒక్క ట్వీట్ తో 14 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూశారు ఎలాన్ మస్క్. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా సీఈవో తాజాగా ఓ ట్వీట్ తో భారీనష్టాల్ని చవిచూడ

Read More

గ్రీన్,ఆరెంజ్ జోన్లలో ఈ-కామర్స్ అన్ని అమ్మకాలకు అనుమతి

దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నిలువరించేందుకు కేంద్రం లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగించింది. కేంద్రం ప్రకటించిన రెండో విడత లాక్ డౌన్ మే 3న ముగి

Read More

లాక్‌డౌన్‌లో కొత్త క్రెటా కారకు 20వేల బుకింగ్‌లు

ప్రకటించిన హ్యూందాయ్‌‌ ముంబై: లాక్‌డౌన్‌ వల్ల అన్ని బిజినెస్‌లు పడిపోయి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ హ్యూందాయ్‌కు మాత్రం కార్ల బుకింగ్‌లు విప

Read More

కరోనా దెబ్బ.. జీఎస్టీ కలెకక్షన్లు రూ.28 వేల కోట్లే

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంది. మార్చి నెలకు చెందిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు ఏప్రిల్ నెలలో ర

Read More