బిజినెస్
వచ్చేసింది ఎండీవర్ 2019
అమెరికా వాహన సంస్థ ఫోర్డ్ మోటార్స్ ప్రీమియం ఎస్యూవీ ఎండివర్ లేటెస్ట్ ఎడిషన్ను ఇండియా మార్కెట్లోకి శుక్రవారం విడుదల చేసింది. ఇందులో టైటానియం,
Read Moreస్విగ్గీ చేతికి ఉబర్ ఈట్స్..?
ఫుడ్ ఆర్డర్ డెలివరీ బిజినెస్ లో స్విగ్గీ మరియు జొమాటోల మధ్య పోటీ మరింత తీవ్రతరమవుతోంది. ఉబర్ఈట్స్ ను దక్కించుకునేందుకు ఈ రెండు సంస్థలు తెగ పోటీ పడుత
Read Moreచందా కొచ్చర్ కు షాక్: దేశం దాటకుండా లుక్ ఔట్ నోటీస్
ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్ కు సీబీఐ షాక్ ఇచ్చింది. వీడియోకాన్ కంపెనీకి అక్రమంగా రూ.3250 కోట్ల లోన్ ఇచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న
Read Moreఆన్ లైన్ లో ‘విజయ’ ఉత్పత్తులు
హైదరాబాద్ , వెలుగు: ఏది కావాలన్నా ఆన్ లైన్ లో ఆర్డర్ కొట్టేసే కాలమిది. దానికి తగినట్టే విజయా డెయిరీ కూడా తన తీరును మార్చుకుంది. పాల ఉత్పత్తులను ఆన్ లై
Read Moreసారిడాన్ అమ్ముకోవచ్చు : నిషేధం తొలగించిన కోర్టు
హైదరాబాద్, వెలుగు: సారిడాన్ మాత్రలకు సుప్రీం కోర్టు ఉపశమనం కల్పించింది. పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (పీఈఎల్) కు చెందిన సారిడాన్ బ్రాండ్ మాత్రల
Read Moreగుడ్ న్యూస్: పెరిగిన PF వడ్డీరేటు
న్యూఢిల్లి : పీఎఫ్ డిపాజిట్లపై 2018-19 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీరేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది EPFO. దీనికి EPFO కేంద్ర ధర్మకర్తల మండలి సభ్యులు ఆ
Read Moreపెరుగుతున్న బంగారం ధరలు
35 వేల దిశగా పరుగులు బంగారం ధరలు.. భగ్గుమంటున్నాయి. 35 వేల మార్క్ దిశగా పరుగులు పెడుతూ.. కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. మరికొన్ని రోజుల్లోనే బంగా
Read Moreఅనిల్ అంబానీకి సుప్రీం ఆదేశం : డబ్బు చెల్లించకపోతే జైలు శిక్షే..
ఢిల్లీ : కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేలారు ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ. స్వీడన్ కు చెందిన ఎరిక్సన్ కంపెనీకి నాలుగు వారాల్లోగా రూ.453 కోట్లు చెల
Read Moreమార్కెట్లో మారుతీ జోరు : రికార్డు సేల్స్
హైదరాబాద్, వెలుగు: మారుతీ కార్ల అమ్మకాలు జోరుమీదున్నాయి. కొత్త మోడల్స్ పై కన్నేసిన కస్టమర్లు వీటిని కొనుగోలుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మారుతీ సుజుక
Read Moreమరిన్ని లేటెస్ట్ ఫీచర్స్: ఈ నెల 28న రెడ్ మి నోట్ 7
చైనా మొబైల్ మేకర్ షియోమి తన తర్వాత ఫ్లాగ్ షిప్ ఫోన్ రెడ్ మి నోట్ 7ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న ఈ ఫోన్ ను ఈ
Read Moreమళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఆ మధ్య కాస్త తగ్గిన ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో దేశంలో పె
Read Moreవొడాఫోన్ ఐడియా ఆస్తుల అమ్మకం
రూ. 20 వేల కోట్లకు టవర్లు, ఆప్టికల్ ఫైబర్ ఆస్తుల విక్రయం అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు ఈ అమ్మకం న్యూఢిల్లీ: మొబైల్ టవర్ సంస్థ ఇండస్ టవర్లో
Read Moreత్వరలో 20 వేల చార్జింగ్ స్టేషన్లు
దేశవ్యాప్తంగా రాబోయే ఒకటిన్నర ఏళ్లలో 20 వేల ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీలు) చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఈవీఐ టెక్నాలజీస్ నిర్ణయించింది. ఇంద
Read More












