బిజినెస్

ఈ మామిడి పండు ధర రూ.18 వేలు

ఇండియాలో అత్యంత ఖరీదైన మామిడి కిలో ధర రూ. 500 మించదు. జపాన్ కు చెందిన ఒక మామిడిపండు ధర ఏకంగా 230 డాలర్లు (దాదాపు రూ. 18 వేలు) పలుకుతోంది. ఈ పండ్లను జప

Read More

లాభాల్లోకి టాటా మోటార్స్

ముంబై: టాటా మోటార్స్​ మళ్లీ లాభాల్లోకి వచ్చింది. మార్చి 2023తో ముగిసిన క్యూ4 లో రూ. 5407.79 కోట్ల లాభం సంపాదించింది. అంతకు ముందు ఏడాది నాలుగో క్వార్టర

Read More

256 జీబీ స్టోరేజీతో పోకో ఎఫ్​5 

షావోమీ సబ్​బ్రాండ్​ పోకో.. ఎఫ్​5 పేరుతో ఇండియా మార్కెట్లో 5జీ ఫోన్​ను లాంచ్​ చేసింది. ఇందులో 6.67-అంగుళాల స్క్రీన్​, స్నాప్‌‌‌‌డ్ర

Read More

హైటెక్స్‌‌‌‌‌‌‌‌‌‌లో ‘ఇండోమ్యాక్’ ఎగ్జిబిషన్

హైదరాబాద్, వెలుగు: బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) ఇండస్ట్రియల్ మెషినరీ అండ్ ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్ ‘ఇండోమ్యాక్​’ శుక్రవారం హైదరాబాద్​లోని హైట

Read More

రియల్టీలోకి మస్తు ఫారిన్ పైసలు

గ్రోత్​కు అవకాశాలు ఉండటమే కారణం ఆఫీస్​ప్రాపర్టీలపై ఎక్కువ ఇంట్రెస్ట్​ న్యూఢిల్లీ: భారతదేశం రియల్ ఎస్టేట్‌‌‌‌లోకి ఫారిన్​

Read More

డైమండ్స్​ గిరాకీ తగ్గింది

అమెరికా, చైనా కొనకపోవడమే కారణం రఫ్​ డైమండ్స్​ ఆక్షన్స్​ వాయిదా కొత్త మార్కెట్ల కోసం వేట వెలుగు బిజినెస్​ డెస్క్​: మన డైమండ్​ కంపెనీలు భాగం

Read More

ట్విట్టర్‌కు కొత్త సీఈవో.. మీమ్స్‌తో క్రియేటివిటీని బయటపెట్టిన నెటిజన్స్

ట్విట్టర్‌కు కొత్త సీఈవోను రానున్నట్లు టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. NBC యూనివర్సల్ ఎగ్జిక్యూటివ్ లిండా యాకారినో.. ఈ 

Read More

మరో 6 వారాల్లో ట్విట్టర్‌కు కొత్త సీఈవో.. ఆమె ఎవరంటే

మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫారమ్ ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం వెలువరించారు. మరో 6 వారాల్లో ఓ మహిళ నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నట్టు

Read More

పాల రేట్లు ఇప్పట్లో తగ్గవు..దీపావళి దాకా ఆగాల్సిందే

ఇండియన్​ డెయిరీ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ రూపిందర్​ సింగ్ సోధి న్యూఢిల్లీ: దేశంలో పాల రేట్లు ఇప్పట్లో కిందకి దిగి రాకపోవచ్చని ఇండియన్​ డెయిరీ అ

Read More

మైనింగ్​లోకి రండి.. స్టార్టప్​లకు మైనింగ్​ సెక్రటరీ పిలుపు

న్యూఢిల్లీ: మైనింగ్​ రంగంలో చాలా బిజినెస్​ అవకాశాలున్నాయని, ఏటా 7 బిలియన్​ డాలర్ల విలువైన ప్రొడక్షన్​ జరుగుతోందని మైనింగ్​ సెక్రటరీ వివేక్​ భరద్వాజ్​

Read More

స్పామ్​ కాల్స్​పై వాట్సాప్​​కు నోటీసు

న్యూఢిల్లీ: గుర్తు తెలియని అంతర్జాతీయ నంబర్ల నుంచి వాట్సాప్ స్పామ్ కాల్స్ రావడంపై ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఈ  కంపెనీకి

Read More

మళ్లీ డబ్బు వేటలో అదానీ గ్రూప్

అదానీ ఎంటర్​ప్రైజస్​, అదానీ గ్రీన్​ ఎనర్జీ బోర్డ్​ మీటింగ్​లు 2.5 బిలియన్​ డాలర్ల సేకరణ ? న్యూఢిల్లీ: హిండెన్​బర్గ్​ ఎపిసోడ్​ తర్వాత మొదటిసా

Read More

నోకియా బడ్జెట్​ ఫోన్..​సీ22 

చైనీస్​ స్మార్ట్​ఫోన్​ మేకర్​ నోకియా ఇండియా మార్కెట్లోకి సీ22 పేరుతో బడ్జెట్​ స్మార్ట్​ ఫోన్​ను లాంచ్​ చేసింది. ఇందులో 6.5–అంగుళాల  డిస్&zw

Read More