పుదుచ్చేరీలో మంత్రివర్గం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా N రంగస్వామి ప్రమాణం చేసిన దాదాపు 50 రోజుల తర్వాత కేబినెట్ ఏర్పాటు చేశారు. ఐదుగురు మంత్రులు ప్రమాణం చేయగా... అందులో BJP నుంచి ఇద్దరు, ఆల్ ఇండియా NR కాంగ్రెస్ నుంచి ముగ్గురు ఉన్నారు. వీరితో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణం చేయించారు. బీజేపీ నుంచి నమశివాయన్, సాయి శరవణన్ కుమార్ లకు మంత్రవర్గంలో చోటు దక్కింది. నమశివాయన్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరారు. NR కాంగ్రెస్ నుంచి లక్ష్మీ నారాయణన్, డెజా కోమార్, చండీరా ప్రియాంక మంత్రులుగా ప్రమాణం చేశారు. చండీరా ప్రియాంక పుదుచ్చేరీ చరిత్రలోనే మొదటి మహిళా మంత్రిగా రికార్డ్ క్రియేట్ చేశారు.
పుదుచ్చేరీలో 50 రోజుల తర్వాత ఏర్పడ్డ కేబినెట్
- దేశం
- June 27, 2021
లేటెస్ట్
- ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్ విజేతలు సిఫ్ట్ కౌర్, నీరజ్
- ఈతకువెళ్లి తండ్రీకొడుకు మృతి
- ఫైనల్లో ఇండియా ఆర్చరీ జట్లు
- ఇయ్యాల సిద్దిపేటలో బీజేపీ బహిరంగ సభ : అమిత్షా
- దీపాన్షుకు గోల్డ్
- రాష్ట్రానికి పైసా పని చేయని.. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి : కేటీఆర్
- లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్లను బెదిరించింది : కవిత
- బీఆర్ఎస్ పని ఖతమైంది : లక్ష్మణ్
- సీన్లోకి మన్నె.. ఆసక్తికరంగా పాలమూరు రాజకీయం
- సైబర్ సెక్యూరిటీపై అసోచామ్ కాన్ఫరెన్స్
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు