ఒట్టావా: భారత్లో కరోనా విజృంభిస్తుండటంతో మన దేశానికి ప్రయాణాలంటేనే విదేశాలు జంకుతున్నాయి. ఇప్పటికే ఇండియాకు ట్రావెలింగ్పై అమెరికా, యూకే కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అత్యవసరమైతే తప్ప భారత్కు వెళ్లొద్దని తమ దేశ ప్రయాణికులకు యూఎస్ గవర్నమెంట్ సూచించింది. యూకే, భారత్ల మధ్య నడిచే ఫ్లైట్లపై వారం పాటు బ్యాన్ విధిస్తూ అక్కడి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తాజాగా కెనడా కూడా ఇండియాకు ప్రయాణాలపై నిషేధం విధించింది. కరోనా వ్యాప్తి భయం నేపథ్యంలో భారత్, పాకిస్థాన్కు తమ దేశం నుంచి రాకపోకలు సాగించే ప్యాసింజర్ విమానాలపై ట్రూడో ప్రభుత్వం బ్యాన్ వేసింది. శుక్రవారం ఉదయం 11.30 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో వచ్చే 30 రోజుల వరకు ఇండియా, కెనడా మధ్య ప్యాసింజర్ విమాన సేవలు నిలిచిపోనున్నాయి. అయితే కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించకపోవడం గమనార్హం.
భారత్కు ప్రయాణాలపై కెనడా కీలక నిర్ణయం
- విదేశం
- April 23, 2021
లేటెస్ట్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్
- న్యూయార్క్ ఆకాశంలో ఓ వింత వస్తువు..ఏలియన్స్ వెహికలేనా?
- కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- KKR vs PBKS: 22 ఫోర్లు, 17 సిక్సులు.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన కోల్కతా
- స్టాక్ మార్కెట్లో మోసపోతే .. డబ్బును రికవరీ చేసి ఇచ్చిన్రు
- Whirlpool lay offs: వర్ల్పూల్ నుంచి వెయ్యి మంది ఉద్యోగులు ఔట్..
- Nelson Dilip Kumar: మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా..జైలర్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్ ఇదే!
- దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- విమానంలో డీజీపీకి అసౌకర్యం