రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ ప్రైస్ హైవే పై కారు బోల్తా పడింది. శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై వెళ్తుండగా రాజేంద్రనగర్ పిల్లర్ నెంబర్ 170 దగ్గర షిప్ట్ డిజైర్ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ హర్ష అగర్వాల్ కి తీవ్ర గాయాలు కాగా అతడిని సమీప హాస్పిటల్ కి తరలించారు. కరోనా కారణంగా శంషాబాద్ కు వెళ్లే ట్రాఫిక్ తగ్గడంతో పెద్ద ప్రమాదం తప్పింది. క్రేన్ సాయంతో కారును పక్కకు తీశారు రాజేంద్రనగర్ ట్రాఫిక్ సిబ్బంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు రాజేంద్రనగర్ పోలీసులు.
పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై కారు బోల్తా..!
- హైదరాబాద్
- July 10, 2020
లేటెస్ట్
- సీఈఓ అభయ్ ఓఝాను తీసేసిన జీ మీడియా
- ఇండిపెండెంట్లతో టెన్షన్.. అటీటూ అయితే.. అంతే సంగతులు
- బజాజ్ ఎలియాంజ్ నుంచి ప్రైవ్
- కాకా హయాంలోనే పెద్దపల్లి అభివృద్ధి : మంత్రి శ్రీధర్ బాబు
- ఏప్రిల్లో నెమ్మదించిన సర్వీసెస్ సెక్టార్ పనితీరు
- అదానీ, అంబానీ కోసమే మోదీ : వివేక్ వెంకటస్వామి
- మార్కెట్లోకి వచ్చిన ఎఫికాన్ పురుగుల మందు
- ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సున్నా.. ఐదేండ్లు వృధా చేసిన వైసీపీ: మోదీ
- స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొననున్న 3 టెల్కోలు
- టీడీపీ ఆఫీసు చుట్టూ .. ఎంపీ అభ్యర్థుల చక్కర్లు
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ