మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. నిన్న(సోమవారం) యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస జరిగింది. ప్రొటోకాల్ ప్రకారం తనకు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు మంత్రి జగదీశ్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకొని గొడవ చేశారని.. చౌటుప్పల్ తహశీల్దార్ గిరిధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చౌటుప్పల్ పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి కేసులకు తాను భయపడబోనన్నారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై కేసు నమోదు
- తెలంగాణం
- July 27, 2021
లేటెస్ట్
- అలెర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 13 రాష్ట్రాల్లో ప్రారంభమైన సెకండ్ ఫేజ్ పోలింగ్
- ముంబైలో ధనుష్, నాగార్జునల కుబేర సినిమా
- మోదీ, రాహుల్ కోడ్ ఉల్లంఘన... నోటీసులు జారీ
- ఎన్నికల్లో బీఆర్ఎస్ను చిత్తుగా ఓడిద్దాం : ఉషాకిరణ్
- గన్ మిస్ఫైర్.. డీఆర్జీ జవాన్ మృతి
- ఎన్నికల నిర్వహణలో లోటుపాట్లు ఉండొద్దు : రాజేంద్ర విజయ్
- 4 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్టు
- కోల్కతాతో మ్యాచ్కూ ధవన్ దూరం
- తెలంగాణకు 29న నడ్డా.. 30న మోదీ
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా