న్యూఢిల్లీ: రీజినల్ రూరల్ బ్యాంకు(ఆర్ఆర్బీ)లకు క్యాపిటల్ సపోర్ట్ను అందించేందుకు ప్రభుత్వం రూ. 670 కోట్లను కేటాయించింది. నార్త్ ఈస్ట్, ఈస్ట్రన్ రీజియన్లలో ఉన్న బ్యాంకులకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం 43 రూరల్ బ్యాంకుల్లో 14 పైగా బ్యాంకులు నార్త్ ఈస్ట్, ఈస్ట్రన్ రీజియన్ల నుంచే ఉన్నాయి. ఈ బ్యాంకుల క్యాపిటల్, ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఉండాల్సిన 9 శాతం కంటే తక్కువ ఉందని ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఈ రీక్యాపిటలైజేషన్ స్కీమ్ కింద కేంద్రం, సంబంధిత రాష్ట్రం, సంబంధిత బ్యాంకు కలిసి 50:15:35 రేషియోలో క్యాపిటల్ను అందిస్తాయి. వచ్చే ఏడాది మార్చి 31 వరకు బ్యాంకుల క్యాపిటల్ అవసరాలను తీర్చేందుకు ఈ డబ్బులు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.
రూరల్ బ్యాంకులకు కేంద్రం క్యాపిటల్ సపోర్ట్ 670 కోట్లు
- బిజినెస్
- November 2, 2020
లేటెస్ట్
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
- GT vs RCB: కోహ్లీ మెరుపు ఫీల్డింగ్.. పెవిలియన్ బాట పట్టిన షారుఖ్ ఖాన్
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: టీడీపీకి షాక్.. సీఐడీ చర్యలకు ఈసీ ఆదేశాలు..
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- మిస్సింగ్ కేసు నమోదైన కాంగ్రెస్ లీడర్ డెడ్బాడీ లభ్యం
- Vada Pav Girl: వడా పావ్ గర్ల్ను అరెస్ట్ చేయలేదు..: ఢిల్లీ పోలీసులు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి