న్యూఢిల్లీ: భారత్, మయన్మార్ మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల(ఫ్రీ మూవ్ మెంట్)ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దేశ అంతర్గత భద్రత, సరిహద్దులను కాపాడడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం ఎక్స్ (ట్విట్టర్)లో ప్రకటించారు. "మన దేశ బార్డర్ ను రక్షించుకోవడం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. అందులో భాగంగా దేశ అంతర్గత భద్రత, మయన్మార్ సరిహద్దులో ఉన్న ఈశాన్య రాష్ట్రాల జనాభా రక్షణ నేపథ్యంలో భారత్, మయన్మార్ మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల విధానం (ఎఫ్ఎంఆర్)ను రద్దు చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది" అని అమిత్ షా తెలిపారు.
భారత్, మయన్మార్ మధ్య.. ఇక యథేచ్ఛగా రాకపోకలుండవ్
- దేశం
- February 9, 2024
లేటెస్ట్
- బిగ్ ట్విస్ట్ : అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో.. ముగ్గురు కాంగ్రెస్ నేతలు అరెస్ట్
- బ్రిజ్ భూషణ్కు బీజేపీ షాక్ : తండ్రికి బిస్కెట్.. కొడుక్కి టికెట్!
- Satya dev's Krishnamma: ఒక్క ట్రైలర్తో అంతా మారిపోయింది.. కృష్ణమ్మపై అంచనాలు పెరుగుతున్నాయి
- శ్రీశైలం ఆలయంలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం
- కోవీషీల్డ్ వ్యాక్సిన్తో హెల్త్ రిస్క్: సుప్రీంకోర్టులో లాయర్ పిటిషన్
- Hari Hara Veeramallu: వీరమల్లు నుండి క్రిష్ తప్పుకున్నాడా.. పోస్టర్పై కొత్త డైరెక్టర్ పేరు గమనించారా?
- ప్రైవేట్ ట్రావెల్స్ లో.. రూ.2 కోట్ల 40 లక్షలు పట్టివేత.. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి..
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అద్వానీ యాత్ర చేసింది నిజం కాదా : సీఎం రేవంత్ రెడ్డి
- Uma Ramanan: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ గాయని ఉమా రామనన్ కన్నుమూత
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- మీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- Salaar 2: ప్రభాస్ ఫ్యాన్స్కి అదిరిపోయే న్యూస్..సలార్ శౌర్యంగ పర్వం వచ్చేస్తోంది!
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు