
చంద్రయాన్ 2తో గగనతలంలో భారత సత్తా మరింత పెరుగుతుందని ఇస్రో మాజీ చైర్మెన్ మాధవన్ నాయర్ అన్నారు. గగన్ యాన్ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో ప్రతిష్టను తెచ్చేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చంద్రయాన్ 2 ఆలస్యం అయిందన్న విమర్శలు సరికావన్నారు నాయర్. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు చాలా వర్క్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.