ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

నగరంలో ఛత్రపతి శివాజీ  జయంతి వేడుకలు  ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా  కార్గిల్ నగర్  నుంచి శివాజీ  సేవా దళ్  ఆధ్వర్యంలో.. శోభాయాత్ర  నిర్వహించనున్నారు. కార్గిల్ నగర్  నుంచి పురాణాపూల్,  జుమేజ్ బజార్,  బేగంబజార్  మీదుగా …ఇమిలి బండ్ కు  ర్యాలీ చేరుకుంటుంది. కార్గిల్ నగర్ నుంచి  5 వందల మందితో  శోభాయాత్ర  ప్రారంభం కానుంది.

see also: 93 ఏళ్ల వయసులో పీజీ పట్టా

see also: ‘నాన్న’కూ 7 నెలల సెలవులు

చెర్రీ నెక్స్ట్ సినిమా చిరుతోనా.. వెంకీతోనా..