పాలకుర్తి, వెలుగు: ఆడుకుంటూ వెళ్లి నీళ్ల బకెట్లో పడి ఓ బాలుడు చనిపోయాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో జరిగింది. పాలకుర్తి అంగడి బజారులోని బేడ బుడగ జంగాల కాలనీకి చెందిన కడకంచి రాములమ్మ, మల్లేశ్ దంపతుల కొడుకు దానియల్ (16 నెలలు) ఆదివారం ఇంట్లో ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు బయట తమ పనులు చేసుకుంటున్నారు. ఆడుకుంటూ వెళ్లి అక్కడే ఉన్న బకెట్ నీళ్లలో దానియల్ తలకిందులుగా పడి ఊపిరాడక చనిపోయాడు.
నీళ్ల బకెట్లో పడి బాలుడి మృతి
- వరంగల్
- June 5, 2023
లేటెస్ట్
- తటస్థ వేదికల్లో పాక్తో టెస్ట్లకు రెడీ: రోహిత్
- పాత పర్మిషన్లతో మట్టి దందా!.. కేటాయించింది ఓ చోట.. తవ్వకాలు మరోచోట
- జైపూర్ మ్యూజియంలో విరాట్ మైనపు బొమ్మ
- టమాట తోటలకు వైరస్ దెబ్బ..పెద్ద సంఖ్యలో చనిపోతున్నమొక్కలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లోనే దీపక్, సుజీత్
- మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు గ్లైపోసెట్
- కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నడు .. కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు
- ఇది రెండు పరివార్ల నడుమ పోరు.. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి
- పారిస్ ఒలింపిక్స్కు శ్రీశంకర్ దూరం
- ముంబై మహాన్.. పంజాబ్పై 9 రన్స్ తేడాతో గెలుపు
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్