తిరుమల : రాష్ట్రంలో ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు చిన్నజీయర్ స్వామి. అభిషేక సేవలో తిరుమల శ్రీవారిని….చిన్నజీయర్ స్వామి దర్శించుకున్నారు. విభజన తర్వాత ఏపీలో దేవాదాయశాఖ ఆధీనంలో 4 లక్షల 60వేల ఎకరాల భూమి ఉందని తెలిపారు. దేవాలయాలను పరిరక్షించాల్సిన వాళ్లు …ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించడం లేదని విమర్శించారు. పర్యవేక్షణ లోపం కారణంగానే రాష్ట్రంలోని పలు ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. రాయలసీమలో దాడులు జరిగిన 27 ఆలయాలను పరిశీలించానని.. .ఈ ఆలయాంలోని 17 ఆలయాలలో అభివృద్ధికి తీసుకోవాల్సిన పలు సూచనలతో వినతి పత్రాన్ని టీటీడీ చైర్మన్ కి అందించామన్నారు. ఏపీలో ఆలయాలను అభివృద్ధి చేయాలని కోరారు చిన్న జీయర్ స్వామి.
ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
- ఆంధ్రప్రదేశ్
- February 26, 2021
లేటెస్ట్
- బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కు పోలీస్ కస్టడీ
- RCB vs GT: బెంగళూరు - గుజరాత్ మ్యాచ్కు వర్షంముప్పు! రద్దయితే పరిస్థితి ఏంటి?
- బండ్ల గణేష్ పై రూ. 70 కోట్ల ఆస్తి కేసు
- 25 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిన ఆఫ్గానిస్తాన్ రాయబారి
- టీడీపీ ఆఫీస్కు వెళ్లిన బీఆర్ఎస్ ఎంపీ నామా
- Health Milk : ఏ వయస్సులో ఎన్ని పాలు తాగాలి.. రోజుకు ఎంత తాగాలి..?
- జాబు కావాలంటే బాబు రావాలి... గంజాయి కావాలంటే జగన్ ఉండాలి.. చంద్రబాబు
- Kamal Haasan, Lingusamy: కమల్పై దర్శకుడు లింగుస్వామి ఫిర్యాదు.. కారణం ఏంటో తెలుసా?
- మోదీ మూడో సారి ప్రధాని కావాలని కలలు కంటున్నారు : పొంగులేటి
- V6 DIGITAL 04.05.2024 AFTERNOON EDITION
Most Read News
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- రెడ్ అలర్ట్ : కేరళ, దక్షిణ తమిళనాడులో ఉప్పెన రావొచ్చు..?
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న