గాంధీ ఆస్పత్రిలో క్రిస్మస్ వేడుకలు

గాంధీ ఆస్పత్రిలో క్రిస్మస్ వేడుకలు

పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రిలో గురువారం క్రిస్మర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూపరింటెండెంట్ రాజారావు పాల్గొని కేక్ కట్ చేశారు. స్వీట్లను పంచిపెట్టారు. ఆర్ఎంవోలు డాక్టర్ జయకృష్ణ, ప్రభు కిరణ్, నర్సింగ్ సూపరింటెండెంట్లు ఇందిర, రోస్, హెడ్ నర్సు  బెన్నెట్​ ఫ్లోరెన్స్, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.