న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ తయారు చేసిన ప్రపంచంలోనే తొలి కరోనా నాసల్ వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని ఆదివారం ఆ సంస్థ చైర్మన్ అండ్ ఎండీ క్రిష్ణ ఎల్లా ప్రకటించారు. ప్రస్తుతం టీకాకు సంబంధించిన డేటా అనలసిస్ కొనసాగుతోందని, జులైలో ఆ నివేదికను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి అందజేస్తామని తెలిపారు. ఈ టీకాకు డీసీజీఐ నుంచి తుది ఆమోదం లభించగానే.. వరల్డ్ వైడ్ గా దీనిని లాంచ్ చేస్తామన్నారు. అలాగే ఇంట్రా నాసల్ కరోనా టీకాకు ఫేజ్ 3 బూస్టర్ డోస్ స్టడీ కోసం కూడా డీసీజీఐ, సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. కాగా, మన దేశంలో బూస్టర్ డోస్ కు థర్డ్ ఫేజ్ ట్రయల్స్ కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్న రెండో కంపెనీగా భారత్ బయోటెక్ నిలిచింది. దేశంలో ఇప్పటివరకు కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ కరోనా వ్యాక్సిన్లకు మాత్రమే డీసీజీఐ ఆమోదం లభించింది.
కరోనా నాసల్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం
- హైదరాబాద్
- June 20, 2022
లేటెస్ట్
- అవాక్కయ్యారా : కారులో పోలింగ్ బూత్.. వచ్చి ఓటేయండి..
- పిల్లలు ఎందుకు భయపడతారో తెలుసా....
- తీహార్ జైలు ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోకే వస్తుంది : కేజ్రీవాల్ పై అమిత్ షా
- వామ్మో..ఈ పాలు.. లీటరు వెయ్యి
- Salaar Bike: సలార్ బైక్ SMS కాంటెస్ట్లో విన్నర్ని ప్రకటించిన స్టార్ మా
- జనాలకు సోల్మెట్ దొరకడం చాలా కష్టం.. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా..
- దేశవ్యాప్తంగా మసాలాలను తనిఖీ చేయండి : FSSAI సంచలన నిర్ణయం
- వీడిని తండ్రి అంటారా : ఆరేళ్ల కొడుకుతో బలవంతంగా ఎక్సర్ సైజ్ చేయించి చంపాడు
- SRH vs RR: రాజస్థాన్తో కీలక మ్యాచ్.. సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్
- సముద్రమే మానవులకు ఆదర్శం.. ఎలాగంటే
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో తగ్గుదల.. ఏంటి ఈ అనూహ్య మార్పు!
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- అలర్ట్: గ్రూప్ 1 ఎగ్జామ్పై TSPSC కీలక ప్రకటన
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్