ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ కు సీఎం రేవంత్ రెడ్డి

ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ కు సీఎం రేవంత్ రెడ్డి

ఐపీఎల్ 2024లో ఏప్రిల్ 5వ తేదీ శుక్రవారం హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ వేదికగా.. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడటానికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. 

ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో వస్తుండటంతో.. భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 

ALSO READ :- ఓట్ల కోసమే కరువు పర్యటనలు చేస్తూ.. దొంగ డ్రామాలాడుతున్నారు : వేముల వీరేశం