టీచింగ్ సామర్థ్యాలు పెంచేందుకే ట్రైనింగ్ : కలెక్టర్​ రాజీవ్​గాంధీ

టీచింగ్ సామర్థ్యాలు పెంచేందుకే ట్రైనింగ్ : కలెక్టర్​ రాజీవ్​గాంధీ

నిజామాబాద్, వెలుగు: స్కూల్​ స్డూడెంట్స్​ను సొంత బిడ్డల్లా భావించి వారి భవిష్యత్​ను టీచర్లు తీర్చిదిద్దాలని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు కోరారు. గురువారం నగరంలోని హెచ్​పీఎస్​లో కొనసాగుతున్న గవర్నమెంట్​ టీచర్ల ట్రైనింగ్​ శిబిరాన్ని  పరిశీలించి మాట్లాడారు. 

టీచింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి శిక్షణ ఇస్తున్నామని, స్టూడెంట్స్​కు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పడానికి ఇది దోహదపడుతుందన్నారు. మ్యాథ్స్​, ఇంగ్లిష్ సబ్జెక్ట్​లపై స్టేట్​ రిసోర్స్​పర్సన్లు ఇస్తున్న ట్రైనింగ్​ను కలెక్టర్​ పరిశీలించారు. ​  డీఈవో అశోక్​ తదితరులు ఉన్నారు.