కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్త ఉండాలని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం.. ప్రతి ఒక్కరూ మాస్కు, శానిటైజర్ వాడాలని ఆయన కోరారు. ‘మాస్కులు ధరించని వారిపై కేసు నమోదు చేసి ఈ-చలాన్ ద్వారా రూ.1000 జరిమానా విధిస్తున్నాం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా కూడా మాస్క్ ధరించని వారిని గుర్తించి కేసులు నమోదు చేసి ఫైన్ వేస్తాం. మంగళవారం మాస్క్ ధరించని 832 మందిపై కేసులు నమోదు చేశాం. రాచకొండ పోలీసులు కూడా కరోనా వైరస్పై ప్రధాన కూడళ్లలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఐదువేల మంది సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ చేసుకునే వారు రెండు వందల మంది కంటే ఎక్కువగా ఉండకూడదు. అక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ.. మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలి. ఆస్పత్రుల్లో బెడ్స్ కొరత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి’ అని ఆయన సూచించారు.
మాస్క్ పెట్టుకోకపోతే సీసీ కెమెరాలతో కూడా గుర్తించి ఫైన్ వేస్తాం
- హైదరాబాద్
- April 14, 2021
లేటెస్ట్
- Kamal Haasan: తమిళ స్టార్ కమల్ హాసన్ ఇంట విషాదం
- తప్పులు పెద్దగా.. నిజాలు చిన్నగానా : రాందేవ్ పై యాడ్స్ పై సుప్రీంకోర్టు అసహనం
- తెలంగాణలో వారం రోజుల్లోనే పది ఫలితాలు.. డేట్ ఫిక్స్
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- కరీంనగర్లో కన్ఫ్యూజన్ అవసరం లేదు.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే: మంత్రి పొన్నం
- బీజేపీకి ఓటేస్తే దేశ సమగ్రతకే ప్రమాదకరం : మంత్రి పొన్నం
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- కేసీఆర్ నిరుపేదలను మోసం చేసిండు.. 10 ఏండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే : గడ్డం వంశీ కృష్ణ
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
Most Read News
- రేపు(ఏప్రిల్23) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- మాధవీలతకు హగ్.. ఏఎస్ఐ సస్పెండ్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!