న్యూఢిల్లీ: యూజర్ల భద్రతకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ స్పష్టం చేసింది. ప్రజల సమాచారాన్ని కాపాడాలన్న కమిట్మెంట్ తమకు ఉందని భారత ప్రభుత్వానికి తెలిపామని శుక్రవారం ఓ ప్రకటనలో వాట్సాప్ పేర్కొంది. ‘తప్పుడు ప్రచారాలు, యూజర్ల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ రివ్యూ తర్వాత మా ప్రైవసీ పాలసీ డేట్లైన్ను వాయిదా వేయాలని నిర్ణయించాం. దీన్ని మే 15కు పొడిగిస్తున్నాం. అప్పటిలోపు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతాం’ అని వాట్సాప్ తెలిపింది.
యూజర్ల భద్రతకు మేం కట్టుబడి ఉన్నాం
- దేశం
- February 20, 2021
లేటెస్ట్
- దుబాయ్ లో కుండపోత వర్షాల అలర్ట్.. అప్పటికప్పుడు మారిపోతున్న వెదర్
- మీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- మణికొండ పంచవటి కాలనీలో భారీ అగ్నిప్రమాదం
- సల్మాన్ ఖాన్ కాల్పుల కేసు: కస్టడీలో ఆత్మహత్య చేసుకున్న నిందితుడు
- కడప ఎంపీగా గెలిపిస్తే.. కేంద్రంలో మంత్రిని అవుతా... షర్మిల
- V6 DIGITAL 01.05.2024 AFTERNOON EDITION
- గెలిచినా ఓడినా ప్రజా సేవ చేయడమే తెలుసు : జీవన్ రెడ్డి
- వందే భారత్ లో టాయ్ లెట్స్ సూపర్.. ఫుడ్డే బాగోలేదు..
- Alluri Seetaram Raju: 50 ఏళ్ళ అల్లూరి సీతారామరాజు..తెర వెనుక విశేషాలు ఇవే..
Most Read News
- RCB: బౌలింగ్ కష్టాలు తీరినట్టే! జూనియర్ బుమ్రాను సిద్ధం చేస్తున్న ఆర్సీబీ
- Bird Flu: విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
- Summer trip: తెలంగాణ ఊటీ ఎక్కడుందో తెలుసా...
- 12 ఏళ్ల తరువాత వృషభ రాశిలోకి బృహస్పతి.. ఏరాశి వారికి ఎలా ఉందంటే..
- మీ కోసం : మే 1 నుంచి ఈ బ్యాంకుల్లో రూల్స్ మారాయి..
- సాంబార్ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా
- IPL 2024: యువ బౌలర్ ఓవర్ యాక్షన్.. నిషేధం విధించిన క్రమశిక్షణా కమిటీ
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- బీ అలర్ట్ : మే 4 వరకు తెలంగాణలో వడగాలులు