హైదరాబాద్: ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ( సెట్స్) కన్వీనర్లను నియమించింది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి. ఎంసెట్ పరీక్షలను కూకట్ పల్లిలోని జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించామని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ప్రకటించారు. సెట్స్ కన్వీనర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
TSEMCET కన్వీనర్ గా ప్రొఫెసర్ గోవర్దన్...
TS ECET కన్వీనర్ గా ప్రొఫెసర్ విజయ్ కుమార్
TS ICET ను నిర్వహించనున్న కాకతీయ యూనివర్సిటీ కన్వీనర్ గా ప్రొఫెసర్ రాజి రెడ్డి
TSPGECET...EDCET...LWACET..TS PGLCET లను నిర్వహించ నున్న ఉస్మానియా యూనివర్సిటీ
Ts PGECET కన్వీనర్ గా ఓయూ రిజిస్టర్ లక్ష్మి నారాయణ
Ts EDCET కన్వీనర్ గా ఓయూ ప్రొఫెసర్ గా రామకృష్ణ
Ts LAWCET.. PGLCET కన్వీనర్ గాఓయూ ప్రొఫెసర్ జి. బి రెడ్డి.
ఇవి కూడా చదవండి
పీఆర్సీపై ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన.
ఒమిక్రాన్ టెన్షన్: ఎట్ రిస్క్ దేశాల సంఖ్య పెంపు
వ్యాక్సిన్ వేసుకోని వారిని అనుమతిస్తే 25వేలు ఫైన్