
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో ఈ నిరసన జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, అంబికా సోనీ, ఆనంద్ శర్మ పలువురు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అటు పార్లమెంట్ లోపల కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేయడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.
Delhi: Congress Interim President Sonia Gandhi leads party's protest in Parliament premises over Maharashtra government formation issue. pic.twitter.com/B98L3uHqq0
— ANI (@ANI) November 25, 2019