8 మంది ఎంపీలున్న కేసీఆర్.. 57 మంది ఎంపీలున్న కాంగ్రెస్ ను విమర్శించడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టుకోవచ్చు కానీ కాంగ్రెస్ ను విమర్శించడం సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్ ఉనికి లేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 57 సీట్లున్న కాంగ్రెస్ భవిష్యత్తులో 200ఎంపీ సీట్లు గెలిచే ఛాన్సుందని... కానీ టీఆర్ఎస్ కు అది సాధ్యమవుతుందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుందని, ఆయన ప్రకటనలు హాస్యస్పదంగా మారాయని వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రకటనలు, అనాలోచిత నిర్ణయాల వల్ల కేసీఆర్ బీజేపీకి బలాన్ని చేకూరుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్లే బీజేపీ ఎదుగుతోందని, బీజేపీ ఎదిగిన కాంగ్రెస్ కు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. కేసీఆర్ పూర్తిగా బీజేపీ ట్రాప్ లో పనిచేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రధాన శత్రువు బీజేపీ , ఆర్ఎస్ఎస్ అని పేర్కొన్నారు.
బీజేపీ ట్రాప్ లో కేసీఆర్
- తెలంగాణం
- June 11, 2022
లేటెస్ట్
- కడెం ప్రాజెక్టు మరమ్మత్తు పనులను సందర్శించిన అధికారులు
- ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్షాక్.. అనర్హత వేటు వేసిన మండలి చైర్మన్
- ఎందుకమ్మా అంత కక్కుర్తి : అకౌంట్ లో రూ.54 లక్షలు.. ప్రీలాన్స్ వర్క్ అంటూ మొత్తం పోగొట్టుకుంది
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- Hari Om OTT: మొన్నటివరకు బోల్డ్.. ఇప్పుడు భక్తి.. హరి ఓం అంటున్న ఉల్లు ఓటీటీ ఓనర్
- పల్నాడులో కొనసాగుతున్న ఉద్రిక్తత.... కర్ఫ్యూ వాతావరణం
- చిన్న విషయాలకే : కారు పార్కింగ్ విషయంలో గొడవ.. ఒకరిని కొట్టి చంపారు
- Pushpa 2: ఈ క్రేజ్ ఏంది సామీ.. ముంబై లోకల్ ట్రైన్ లో పుష్ప రాజ్ మ్యానియా
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. సీబీఐకి నోటీసులిచ్చిన హైకోర్టు
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం