కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు రైతులను మోసం చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో పసుపు పంటకు కనీస మద్ధతు ధర కరువైందన్నారు. ప్రస్తుతం క్వింటాల్ పసుపు 5 వేల రూపాయలే ఉందని..దీంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదన్నారు జీవన్ రెడ్డి. పసుపు బోర్డు కోసం బాండ్ రాసిచ్చిన అర్వింద్ కేవలం ప్రాంతీయ బోర్డును మాత్రమే తీసుకువచ్చారన్నారు జీవన్ రెడ్డి. మద్ధతు ధరతో పాటు బోర్డు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పసుపు రైతులను మోసం చేస్తున్నాయి
- తెలంగాణం
- February 5, 2021
లేటెస్ట్
- Nagarjuna In Kubera: కుబేర మూవీ నుండి క్రేజీ న్యూస్.. ఆరేళ్ళ తర్వాత ఆపాత్రలో నాగార్జున
- కాళేశ్వరం విచారణకు అవసరమైతే కేసీఆర్ను పిలుస్తాం: జస్టిస్ చంద్రఘోష్
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- జగన్ సమక్షంలో వైసీపీలోకి సీనియర్ టీడీపీ నేత..
- Suhas: ఆ విషయంలో నాకు ఎలాంటి టెన్షన్ లేదు.. సుహాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- పేకాట ఆడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు.. ఏడుగురు అరెస్ట్
- ఎందుకిలా : నాగాలాండ్ ఆరు జిల్లాల్లో ఎవరూ ఓటేయలేదు.. బయటకే రాలేదు
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- అదృష్టం అంటే ఇదీ : వంట గదిలో తవ్వుతుంటే.. బంగారు నాణాలు దొరికాయి
- సైకాలజీ : ఒక్కసారి ఓడిపోతే పోయేదేం లేదు.. విజయానికి అదే స్ఫూర్తి
Most Read News
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు