ఇందిరా గాంధీకి నివాళి

 ఇందిరా గాంధీకి నివాళి

పర్వతగిరి, వెలుగు : దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని వరంగల్​ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్​శ్రేణులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ ఫ్లెక్సీకి పూలమాల వేసి, నివాళులర్పించారు.  అనంతరం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్​రావు, మండలాధ్యక్షుడు శ్రీనివాస్​నాయక్, నాయకులు పాల్గొన్నారు.