దేశంలో స్వల్పహెచ్చుతగ్గులతో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కేసులు పెరిగాయి. మరోసారి రెండువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2 వేల 364 మందికి వైరస్ సోకినట్లు తేలింది. నిన్న మరో 2 వేల 582 మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు. దీంతో రికవరీ రేటు 98.75 శాతానికి చేరింది. ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 15 వేల 419గా ఉంది. నిన్న వైరస్ బారిన పడి మరో 10 మంది చనిపోయారు. ఇప్పటివరకు 191 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశామంది కేంద్రం.
మరోసారి రెండువేలకు పైగా కరోనా కేసులు
- దేశం
- May 19, 2022
లేటెస్ట్
- రన్వేపై చిరుత చిక్కింది.. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆపరేషన్ చిరుత సక్సెస్
- వరంగల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
- రాహుల్ నామినేషన్తో 3 గంటల ఆలస్యం
- సమ్మర్ హాలిడేస్లో క్లాసులు.. 40 కాలేజీలకు ఫైన్
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- బీర్లు దొర్కుతలేవ్..వేసవితాపం, ఎన్నికలతోఫుల్ డిమాండ్
- కందిపప్పు రేటు పైపైకి..నెల రోజుల్లోనే కిలో రూ.150 నుంచి 180కి పెరిగింది
- కాంగ్రెస్లోకి ఖమ్మం మేయర్
- ఎన్నికల వేళ బీఆర్ఎస్, బీజేపీకి షాక్ !
- టీ20 వరల్డ్ కప్ అంపైర్లుగా నితిన్, జయరామన్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త