నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్లో పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారినపడ్డారు. వారందరూ తమకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచి ఆఫీసుకు వచ్చారు. దాంతో బీఆర్కే భవన్లో గత వారం రోజుల్లో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మిగతా సిబ్బంది, ఉద్యోగులు భయాందోళనకు లోనవుతున్నారు. తమకు కరోనా సోకుతుందన్న భయంతో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కాగా.. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆఫీసుకు వచ్చి విధులు నిర్వర్తించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కరోనా కలకలం.. పాజిటివ్ విషయాన్ని దాచి ఆఫీసుకొచ్చిన ఉద్యోగులు
- హైదరాబాద్
- March 30, 2021
లేటెస్ట్
- V6 DIGITAL 28.03.2024 AFTERNOON EDITON
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- Premalu Record Collections: తెలుగులో చరిత్ర సృష్టించిన ప్రేమలు.. టాప్ స్టార్స్ సైతం ఔట్
- ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..!
- జగన్ సభ వద్ద భూమా అఖిలప్రియ అరెస్ట్
- అవును నిజమే : తొమ్మిది నిమ్మకాయలు.. రూ. 2 లక్షల 30 వేలు
- బీఆర్ఎస్ పాలనలో ల్యాండ్ కబ్జాలు, ఇసుక దందాలు : గడ్డం వంశీకృష్ణ
- సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం, పెళ్లింట విషాదం
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
Most Read News
- Ram Charan Birthday: రామ్ చరణ్కు లావణ్య బర్త్డే విషెష్.. బావగారు అనండి!
- పది పాసైతే చాలు.. జీతం రూ. 63 వేల ప్రభుత్వ ఉద్యోగం
- ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..
- వామ్మో.. సూపర్ ట్రిక్.. రోలింగ్ పిన్ లేకుండా పూరీ ..
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- 20యేళ్ల కుర్రోళ్లు నెలకు రూ.1 లక్ష సంపాదిస్తున్నారు..ఎట్లంటే
- ఫోన్ ట్యాపింగ్ చేసిండొచ్చు.. ఇదేమైనా అంతర్జాతీయ కుంభకోణమా : కేటీఆర్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వలేం: ఢిల్లీ హైకోర్టు
- ఈడీ కస్టడీలో క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం
- ఓరి దేవుడా.. ఆవుకు రూ.40 కోట్లా.. రికార్డ్ సృష్టించిన నెల్లూర్ జాతి ఆవు