గతేడాది 65 అడుగులతో ద్వాదశాదిత్య మహా గణపతిగా పూజలు అందుకున్నాడు హైదరాబాద్ ఖైరతాబాద్ గణేషుడు. కరోనా కారణంగా ఈ ఏడాది 27 అడుగులకే పరిమితం కానున్నాడు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా ఈ సారి ఖైరతాబాద్ గణేషుడి విగ్రహన్ని తక్కువ ఎత్తుకే పరిమితం చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. గతేడాది కంటే 38 అడుగులు తక్కువగా విగ్రహాన్ని రూపొందించాలని నిర్ణయించారు. అలాగే ఈ సారి పూర్తిగా మట్టితోనే విగ్రహాన్ని రూపొందించాలని ఖైరతా బాద్ గణేష్ కమిటీ నిర్ణయించింది. భౌతికదూరం పాటిస్తూ దర్శనాలు ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖైరతాబాద్ గణేష్ కమిటీ నిర్వాహకులు తెలిపారు.
కరోనా ఎఫెక్ట్: 27 అడుగుల ఖైరతాబాద్ గణేషుడు
- హైదరాబాద్
- July 2, 2020
లేటెస్ట్
- మావోయిస్టుల ఇలాకాలో ప్రశాంతంగా పోలింగ్
- పోలింగ్ తీరు పరిశీలించిన ఆఫీసర్లు
- ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
- చేతివేళ్లతో కీబోర్డ్పై టాలెంట్ .. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్
- ఊపిరి పీల్చుకున్న పోలీసులు
- శ్రీరామపునర్వసు దీక్షల విరమణ
- కామారెడ్డిలో పెరిగిన పోలింగ్
- వెలిచాల రాజేందర్ రావుదే విజయం : పొన్నం ప్రభాకర్
- బీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు : విజయరమణారావు
- GV Prakash Divorce: అందుకే విడిపోతున్నాం.. 11 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు పలికిన జీవీ ప్రకాష్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!