హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం రేపుతోంది. పీఎస్ లో మొత్తం తొమ్మిది మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అందులో ఇద్దరు SIలు, నలుగురు కానిస్టేబుళ్లకు, ముగ్గురు హోంగార్డులకు కరోనా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం..