ఎయిర్ పోర్ట్ లో ఒక మహిళకు కరోనా పాజిటివ్

ఎయిర్ పోర్ట్ లో ఒక మహిళకు కరోనా పాజిటివ్

దేశానికి ఒమిక్రాన్ ముప్పు పొంచిఉందన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ఎప్పుడు ఎటాక్ అవుతుందో చెప్పలేమన్నారు. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఒక మహిళకు నిన్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు DH. ఆమె శాంపిల్ ను జినోమ్ సిక్వెన్స్ కి పంపామన్నారు.  రేపటి లోపు జినోమ్ సిక్వెన్స్ లో ఒమిక్రాన్ ఉందా లేదా అన్నది తేలబోతుందని తెలిపారు.  మాస్క్ పెట్టుకోకపోతే 1000 రూపాయిలు ఫైన్ వేస్తామంటున్నారు DH.