హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మరో నాలుగు రోజుల్లో మూడో దశ భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ICMR నుంచి పర్మిషన్లు రావడంతో మూడో దశ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి రేపు(మంగళవారం) నిమ్స్ ఎథిక్స్ కమిటీ సమావేశం జరుగనుంది. దాదాపుగా 100 నుండి 200 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేపట్టారు. డిసెంబర్ చివరి నాటికి మూడో దశ పూర్తి అవుతుందని అధికారులు అంటున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి తుది అనుమతులు పొంది వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
హైదరాబాద్ నిమ్స్ లో కోవాక్సిన్ మూడో దశ పరీక్షలు
- హైదరాబాద్
- October 26, 2020
లేటెస్ట్
- వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించడం కుదరదు : సుప్రీంకోర్టు
- ఆ రెండు సీట్లపైనే బీఆర్ఎస్ ఆశలు
- రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి : దామోదర రాజనర్సింహ
- కోల్కతాపై 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విక్టరీ
- కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన బైక్ ర్యాలీ : వంశీకృష్ణ
- ఆదిలాబాద్లో ఒకే ఛాన్స్ సెంటిమెంట్!
- మంచిర్యాలలో ఇవ్వాల కాంగ్రెస్ ప్రచార సభలు
- గడ్డం వంశీకృష్ణకు సీపీఐ మద్దతు : చాడ వెంకట్రెడ్డి
- ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకొచ్చి యువతకు జాబ్లు ఇప్పిస్త : గడ్డం వంశీకృష్ణ
- కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు