భారత్ లో రికవరీ కేసులకంటే మూడు రేట్లు యాక్టీవ్ కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మనదేశంలో కరోనా రికవరీ కేసులు 23లక్షలు దాటగా..మూడు రెట్లు ఎక్కువగా యాక్టీవ్ కేసులు నమోదవుతున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో గడిచిన 24 గంటల్లో 61,408 కొత్త కేసులు నమోదు కావడంతో ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 31.06 లక్షలకు చేరింది. వీరిలో 23,38,036 మందికి కరోనా తగ్గగా అందులో 7,10,771 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 836 మంది మరణించగా..ఇప్పటి వరకు దేశంలో మరణించిన వారి సంఖ్య 57,542 గా ఉంది.
భారత్ లో రికవరీ కేసులకంటే..మూడు రేట్లు నమోదవుతున్న యాక్టీవ్ కేసులు
- దేశం
- August 25, 2020
లేటెస్ట్
- Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్
- ఈ కుర్రోళ్లు మరీ అరాచకం : రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. బైకులపై వెళుతూ రాళ్ల దాడి
- పవన్ కళ్యాణ్ సెక్యూరిటీపై దాడి
- ఖమ్మం ఆర్టీసీకి రూ.7.63 కోట్ల ఆదాయం : సీహెచ్ వెంకన్న
- ఎంబ్రాయిడరీ వర్క్ లో స్త్రీలకు ఉచిత శిక్షణ
- Nani: నాని ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఆ దర్శకుడితో సినిమా లేనట్టే?
- మనుషులా.. రాక్షసులా.. కుక్క విషయంలో చచ్చేలా కర్రలతో నడిరోడ్డుపై కొట్టారు
- ఆఫ్ లైన్ గ్రాండ్ టెస్ట్కు దరఖాస్తు చేసుకోండి
- సామ్రాజ్యలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం