కమ్యూనిస్టులను గెలిపించాలి : ఎండీ జహంగీర్​

కమ్యూనిస్టులను గెలిపించాలి : ఎండీ జహంగీర్​

జనగామ/ బచ్చన్నపేట, వెలుగు : ఎంపీ ఎలక్షన్లలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తనను గెలిపించాలని సీపీఎం భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్​ కోరారు. సోమవారం జనగామ సీపీఎం జిల్లా ఆఫీస్​లో మీడియాతో, బచ్చన్నపేటలో ఏర్పాటు చేసిన 

కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.స్థానిక సమస్యలే ఎజెండాగా పేదల కోసం పోరాడే కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు. ఆయన వెంట పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.​