
క్రైమ్
తాతని చంపిన మనవడు.. తండ్రి కొడుకు పరార్
అడ్డుకోబోయిన నానమ్మకూ తీవ్ర గాయాలు తండ్రికి, తాతకి మధ్య ఆస్తి విషయంలో గొడవ జరిగింది. అక్కడే ఉన్న మనవడు ఆవేశంలో తాతను గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ దారుణ
Read More6 నెలల క్రితం పెళ్లి.. అంతలోనే భార్యను తూట్లుగా కాల్చి..
ఎన్నో కలలు.. కొత్త జీవితంపై మరెన్నో ఆశలతో ఒక్కటైన జంట.. పెళ్లి చేసుకుని గట్టిగా 6 నెలలు గడిచే లోపే ఏం జరిగిందో ఏమో వారిద్దరి జీవితాలూ విషాదాంతమయ్యాయి.
Read Moreఏసీబీ వలలో ఇద్దరు కోర్టు ఉద్యోగులు
హైదరాబాద్, వెలుగు: కూకట్ పల్లి కోర్టులో బెయిలీఫ్(కోర్టు ఉద్యోగి)గా పని చేస్తున్న మదన్ మోహన్, ఫీల్డ్ అసిస్టెంట్ అరుణ్ కుమార్ లను ఏసీబీ అధికారులు పట్
Read Moreమరోసారి తెరపైకి వచ్చిన పూలన్ దేవి కేసు
పూలన్ దేవి పై కేసు మరోసారి తెరపైకి వచ్చింది. 40ఏళ్ల క్రితం పూలన్ దేవీ గ్యాంగ్ బెహమై గ్రామంలో 20 మందిని హతమార్చింది. ఈ ఊచకోత కేసును విచారణ చేపట్టిన కా
Read Moreబేగంపేటలో మహిళపై యువకుడి దాడి
సికింద్రాబాద్: సైకో దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ మహిళ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లో జరిగింది. బేగంపేట
Read Moreరోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ నటి షబానా అజ్మీకి తీవ్ర గాయాలు
బాలీవుడ్ సీనియర్ నటీ షబానా అజ్మీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబై- పూణే హైవేపై షబానా అజ్మీ ఆమె భర్త జావెద్ అక్తర్ ప్రయాణిస్తున్నారు. కహలాపూర్ టోల్
Read Moreపెళ్ళైన యువతిని.. నన్ను పెళ్లి చేసుకో అంటూ టార్చర్
హైదరాబాద్: ఇష్టంలేదని చెప్పినా వినలేదు. వివాహితపట్ల ఓ యువకుడు క్రూరంగా ప్రవర్తించినందుకు చివరకు ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగ
Read Moreట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి
ఏపీ కృష్ణా జిల్లాలోని జొన్నలగడ్డ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ముగ్గురు చనిపోయారు. మరికొందరి
Read Moreన్యూస్ పేపర్ వేస్తానంటూ.. తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు
తాళం వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని, చోరీలకు పాల్పడుతున్న పేరు మోసిన దొంగను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లపు వెంకటేష్ అనే దొంగ.. డైలీ న్యూ
Read Moreకోడి పందేల్లో విషాదం.. కోడి కత్తి తగిలి వ్యక్తి మృతి
పండుగ సందర్భంగా నిర్వహించిన కోడిపందేల్లో విషాదం చోటుచేసుకుంది కోడికత్తి తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండల
Read Moreఆర్ధిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పి.ఎస్. పరిధిలో బోడుప్పల్ లో విషాదం జరిగింది. సాయిరాం కాలనీలో ఉంటున్న భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు కడప జిల్లా
Read Moreపండగ పూట విషాదం: కార్లు ఢీకొని నలుగురు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రావులపాలెం మండలం రావులపాడు వద్ద రహదారిపై రెండు కార్లు ఢీకొని నలుగురు మృతి చెందారు. మరో
Read Moreబాయ్ ఫ్రెండ్ తో చాటింగ్.. మూడంతస్తుల భవనంపై నుండి పడి మృతి
బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ ఓ యువతి మూడంతస్తుల భవనంపై నుండి పడి మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో జరిగింది. మృతురాలు
Read More