క్రైమ్
మూక దాడిలో ముగ్గురి మృతి
మహారాష్ట్రలోని పాల్ గఢ్ లో ఘటన పాల్ గఢ్: కారులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను స్థానిక మూక లాక్కెళ్లి కొట్టి చంపిన ఘటన మహారాష్ట్రలోని పాల్ గఢ్ జిల్లా
Read Moreమహిళా కేసులో నిర్లక్ష్యం: CI, SIలు సస్పెన్షన్
వైజాగ్: పలు కేసుల దర్యాప్తులో ఆలస్యంగా వ్యవహరించి, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సైబర్ క్రైమ్ సీఐ, ఎస్ ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శుక్రవ
Read Moreరోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ సజీవదహనం
పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం నుండి తణుకు వెళ్లే జాతీయ రహదారిపై ఇవాళ(శుక్రవారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజ
Read Moreఫేక్ కాల్స్తో రూ.7 లక్షలు టోకరా
నాంపల్లి, వెలుగు: బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామంటూ సైబర్ నేరగాళ్లు ముగ్గురి నుంచి రూ.7లక్షలు కొట్టేశారు. గోల్కొండకి చెందిన ఓ మహిళకు ఫోన్ చేసి డెబిట
Read Moreలాక్డౌన్ పొడిగించారని మనస్తాపంతో పూజారి ఆత్మహత్య
కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా మే 3వరకు లాక్డౌన్ను పొడిగించడంతో ఓ పూజారి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో
Read Moreకరోనా పేషెంట్ను తీసుకెళ్తున్న అంబులెన్స్పై రాళ్ల దాడి
కరోనా లక్షణాలున్న వ్యక్తులతో వెళుతున్న అంబులెన్స్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్లోని మొరదాబాద్లో జ
Read Moreమెడికల్ షాపులో బీర్లు..నిర్వాహకుడి అరెస్టు
నాగ్పూర్: లాక్ డౌన్ అమలుతో మందు దొరకట్లేదు. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని మెడికల్ షాప్ లో అక్రమంగా బీర్లు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
Read Moreఅక్రమంగా లిక్కర్ తరలింపు.. పరారీలో షాప్ ఓనర్
హైదరాబాద్: లాక్ డౌన్ వేళ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, అక్రమంగా మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు ఇద్దరు వ్యక్తులు . నగరంలోని ECIL మహ
Read Moreఇద్దరు మహిళల ఆత్మహత్య.. పక్కనే మరో చిన్నారి మృతదేహం
మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో ఇద్దరు మహిళలతో సహ ఒక పాప మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. జవహార్ నగర్ లో చెట్లకు ఉరి వేసుకుని శ్రీరాముల అనూష,
Read Moreడాక్టర్ పై ఉమ్మి వేసిన కరోనా రోగి
కరోనా వైరస్ సోకిన బాధితుడు డాక్టర్ పై ఉమ్మి ఊయడం కలకలం రేగుతోంది. తమిళనాడులోని తిరుచిరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మూడు వారాల క్రితం యూఎస
Read Moreమీ పేటీఎం బ్లాక్ అయిందని చెప్పి.. రూ.లక్షలు కాజేశారు
హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్డౌన్లో ఉన్నా సైబర్ నేరగాళ్లు మాత్రం తమ నేరాలను ఆపట్లేదు. ఫోన్ ద్వారా అమాయకులకు మాయమాటలు చెప్పి
Read Moreభర్తపై కోపంతో ఐదుగురు పిల్లలను నదిలో విసిరిన భార్య
యూపీలో దారుణం లక్నో: కుటుంబ గొడవలు పిల్లల ప్రాణాల మీదకు తెచ్చాయి. భార్యాభర్తల గొడవ బిడ్డల్ని కడతేర్చేందుకు పురికొల్పింది. కట్టుకున్న భర్తపై కోపంతో భ
Read Moreపంట కోతకు కూలీలు దొరక్క రైతు సూసైడ్
యూపీలో ఘటన లక్నో: లాక్డౌన్ కారణంగా తన గోధుమ పంట కోయడానికి కూలీలెవరూ రాకపోవడంతో మనస్థాపం చెందిన ఓ రైతు సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన యూపీలోని బం
Read More












