క్రైమ్

టిక్ టాక్ తో ప్రాణాలు తీసుకోవద్దు

న్యూఢిల్లీ: టిక్‌‌‌‌టాక్‌‌‌‌తో ప్రాణాలు తీసుకోవద్దని రైల్వే  వర్గాలు ప్రయాణికుల్ని కోరింది.  ఈ మధ్యనే ఒక  అబ్బాయి కదులుతున్న ట్రైన్‌‌‌‌లో టిక్‌‌‌‌టాక్

Read More

సంగారెడ్డిలో ఘోరం: చెరువులో ఈతకెళ్లి 8వ తరగతి పిల్లలు మృతి

సరదాగా చెరువులో ఈత కొట్టడానికి వెళ్లి ముగ్గురు పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో మంగళవారం నాడు జరిగింది. గుమ్మడిదల మండలంలోన

Read More

రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి: తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య

తండ్రి మరణం త ట్టు కోలేక కూతురు గోదావరి నదిలో దూకింది . గోదావరిఖని గంగానగర్ గోదావరి బ్రిడ్జి వద్ద మంగళవారం ఈ ఘటన జరిగింది . మంచిర్యాల జిల్లా చెన్నూరు

Read More

ఓయూలో స్టూడెంట్ ఆత్మహత్య!

ఓయూ (హైదరాబాద్), వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవలే పీహెచ్‌డీ పూర్తిచేసిన స్టూడెంట్​కొంపెల్లి నర్సయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్​లో తాను ఉంటు

Read More

పెళ్లిలో విషాదం: మందు తాగి ఇద్దరు మృతి

కల్తీ మద్యం వల్ల వివాహ వేడుక విషాదంగా మారింది. పెళ్లికి వచ్చిన ఇద్దరు బంధువులు లిక్కర్ తాగిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు సంబరంగా ఉన

Read More

జొమాటోలో పిజ్జా బుక్ చేసింది..లక్ష పోగొట్టుకుంది

జొమాటో లో బిర్యానీ ఆర్డర్ ఇస్తే సాంబర్ రైస్ వచ్చిందని కష్టమర్ కేర్ కి కాల్ చేస్తున్నారా..? అయితే ఒక్కనిమిషం. సాధారణంగా మనం బుక్ చేసిన ఆర్డర్ రాలేదంటే

Read More

రంజీ మాజీ ప్లేయర్..కేటీఆర్ పీఏనంటూ బడా కంపెనీకి టోకరా

ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. తాను తెలంగాణ మంత్రి కేటీఆర్ కు పీఏనని చలామణీ అయ్యాడు. తనకు పలుకుబడి ఉందని నమ్మించి బడా కంపెనీలకు టోకర వేసి లక్షలు కాజేశాడు.

Read More

స్కూల్ బస్సులో మంటలు.. నలుగురు పిల్లలు సజీవదహనం

పంజాబ్ లో విషాదం జరిగింది. స్కూల్ వ్యాన్ లో   చెలరేగిన మంటల్లో నలుగురు విద్యార్ధులు సజీవ దహనమయ్యారు. పంజాబ్ లాంగోవల్ పట్టణం సంగ్రూర్‌ కు చెందిన సిమ్రా

Read More

రైల్లో సీటు కోసం గొడవ.. మహిళల దాడిలో వ్యక్తి మృతి

రైల్లో సీటు కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఏకంగా 12 మంది కలసి ఒక్క వ్యక్తిని చితకబాదడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లి చివరకు ప్ర

Read More

పెళ్లి పీటలెక్కాల్సిన చెల్లెలిపై అఘాయిత్యం.. అవమాన భారంతో ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యపై ఎన్నో అన

Read More

వైఎస్ భారతి పీఏ అని చెప్పి ఘరానా మోసం

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి పీఏనని చెప్పుకుంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. బ్యాంకు ఉద్యోగం మానేసి ఖాళీగా ఉన్న ఓ నిర

Read More

15 కేసులున్న వ్యక్తికి మంత్రి పదవా

న్యూఢిల్లీ: రాజకీయపార్టీలకు సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలను జారీచేసింది. ఎన్నికల్లో పోటీచేస్తున్న కేండిడేట్లకు  సంబంధించి పెండింగ్​లో ఉన్న  క్రిమ

Read More

నగ్నంగా తిరుగుతుంటే ఆపాడని.. కానిస్టేబుల్ వేలు కొరికి..

విధి నిర్వహణలో ఓ పోలీస్ కానిస్టేబుల్‌ తన చేతి వేలిని పోగొట్టుకున్నాడు. రోడ్డుపై నగ్నంగా తిరుగుతూ ట్రాఫిక్ బ్లాక్ చేసిన మతిస్థిమితం లేని వ్యక్తి అడ్డుక

Read More