క్రైమ్

దారుణం.. క‌టింగ్ చేయ‌లేద‌ని కాల్చి చంపారు

బిహార్‌లోని బంకా జిల్లాలో దారుణం జరిగింది. కటింగ్ చేసేందుకు ఒప్పుకోలేద‌న్న‌ కారణంతో ఓ బార్బర్‌ను తుపాకీతో కాల్చి చంపారు. మైన్వా గ్రామానికి చెందిన దినే

Read More

తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య

హుజరాబాద్: తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురై గాజుల మానస(17) అనే విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజర

Read More

ఇన్ స్టాగ్రామ్ ఫోటోస్ : ఆన్ లైన్ లో అశ్లీలంగా యువతుల ఫోటోలు

ఇన్ స్టా లో పర్సనల్ ఫోటోస్ షేర్ చేస్తున్నారా..? గుర్తు తెలియని వ్యక్తుల్ని ఫాలో అవుతున్నారా..? మీకు తెలియని అనుమానితులు మీ ప్రొఫైల్ ను ఫాలో అవుతున్నార

Read More

లాక్ డౌన్ లో ఇంట్లోనే వైన్ త‌యారీ: చెన్నైలో తండ్రీకొడుకుల అరెస్టు

క‌రోనా లాక్ డౌన్ లో లిక్క‌ర్ దొక్క‌పోవ‌డంతో మ‌ద్యం ప్రియులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇంట్లోనే ఆల్క‌హాల్ త‌యారు చేసుకోవ‌డం ఎలా అనేదాని కోసం నెట్

Read More

బైక్ పార్కింగ్ విషయంలో పాతబస్తీలో గ్యాంగ్ వార్

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలోని రెండు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. భవానీ నగర్ లో రెండు గ్రూపులకు చెందిన యువకులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నా

Read More

కరోనా పేషెంట్ తో డాక్టర్ అసభ్య ప్రవర్తన

ముంబై సెంట్రల్ లో ఘటన ముంబై: కరోనా పాజిటివ్ పేషెంట్ తో ఒక డాక్టర్ అసభ్యంగా ప్రవర్తిస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ముంబైలో జరిగింది. ముంబై సెంట్

Read More

అర్నాబ్ గోస్వామిపై కేసు

ముంబై: మత విద్వేషాన్ని వ్యాప్తి చేశారనే ఆరోపణలతో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై కేసు నమోదైంది. కిందటి నెలలో వలస కార్మికుల నిరసన ఘటన విషయంలో

Read More

పదకొండేళ్ల బాలికపై అత్యాచారం

యూపీలో దారుణం లక్నో: యూపీలో పదకొండేండ్ల బాలికపై ఓ దుండగుగు అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం సీతాపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసు

Read More

ఎస్సైని కాల్చి చంపి.. సూసైడ్ చేసుకున్న హెడ్​కానిస్టేబుల్

రాజస్థాన్ బీఎస్ఎఫ్ క్యాంప్ లో ఘటన న్యూఢిల్లీ: రాజస్థాన్ లోని బీఎస్ఎఫ్​ క్యాంపులో దారుణం జరిగింది. ఓ జవాను గన్ తో ఇన్ స్పెక్టర్ కాల్చి చంపి.. ఆపై తాన

Read More

ఎన్​కౌంటర్​లో కల్నల్ సహా ఐదుగురు జవాన్లు మృతి

ఇద్దరు టెర్రరిస్టులు హతం శ్రీనగర్: ఇండియన్ ఆర్మీ టార్గెట్​గా పాకిస్థాన్ టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఆదివారం ఉదయం ఉత్తర కాశ్మీర్​లోని కుప్వారా జిల్లా

Read More

క్వారంటైన్​లో ఉన్న మిలటరీ ఎంప్లాయీ సూసైడ్

గ్వాలియర్: కరోనా లక్షణాలతో క్వారంటైన్ లో ఉన్న 25 ఏళ్ల మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) సిబ్బంది ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు వివరాలు పోలీసులు

Read More

సొంత అన్నను కాళ్లూ, చేతులు కట్టేసి..

నాగర్‌కర్నూల్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా తూడికుర్తి గ్రామంలో జరిగిన ఓ భూ వివాదంలో సొంత అన్నను ఓ వ్య‌క్తి కాళ్లూచేతులు కట్టేసి తీవ్రంగా గాయపరిచాడు. పోలీసు

Read More

మాస్కుల పేరుతో డాక్టర్ కు కుచ్చుటోపీ, రూ.56,000 మాయం

హైదరాబాద్: మాస్కుల పేరుతో ఓ డాక్టర్ కు 56 వేల రూపాయలు కుచ్చుటోపీ పెట్టారు సైబర్ నేరగాళ్లు. న‌గ‌రానికి చెందిన ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ ఎక్స్ పోర్

Read More