ముంబై: మాస్కు ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించిన పోలీసులపై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. సెంట్రల్ ముంబైలోని గరీబ్ నవాజ్ వద్ద గురువారం జరిగిన ఈ ఘటనలో పోలీసు సబ్ ఇనిస్పెక్టర్ తో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్ గాయపడ్డారు. ఫేస్ మాస్కులు వేసుకోకుండా వెళ్తున్న 15 మందిని పోలీసులు ప్రశ్నించగా.. వాగ్వాదానికి దిగారని, ఆపై దాడి చేశారని ఓ సీనియర్ అధికారి శుక్రవారం మీడియాకు తెలిపారు. కరోనావైరస్ నుండి రక్షణ కోసం ఫేస్ మాస్క్లు ఎందుకు ధరించలేదని పోలీసులు అడిగారు. దాదాపు 15 మంది పోలీసు బృందంతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్ఐతో సహా ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి” అని ఆయన చెప్పారు. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్, ఐపీసీ పలు సెక్షన్ల కింద దాడిచేసిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు.
మాస్క్ వేసుకోలేదని ప్రశ్నించిన పోలీసులపై దాడి
- క్రైమ్
- May 15, 2020
లేటెస్ట్
- హెల్త్ ఇన్సూరెన్స్లోకి ఎల్ఐసీ!
- బీఆర్ఎస్ నేతపై రౌడీషీట్
- కవితకు బెయిల్ ఇవ్వొద్దు
- అంత్యక్రియలకు వెళ్తుండగా యాక్సిడెంట్.. ముగ్గురు మృతి
- స్కానింగ్ పేరుతో మహిళల న్యూడ్ వీడియోలు
- రిజర్వేషన్లు పెంచి స్థానిక ఎన్నికలు జరపాలి : ఆర్.కృష్ణయ్య
- పైన ఉల్లిగడ్డ బస్తాలు...కింద నకిలీ పత్తి విత్తనాలు
- కెనరా బ్యాంక్ మేనేజర్, సిబ్బంది సస్పెన్షన్
- డ్యాములు, బ్యారేజీల భద్రతపై ఇరిగేషన్ ఫోకస్!
- మరో మహమ్మారి ముంచుకొస్తున్నది
Most Read News
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రఘువీరా జోస్యం..
- వామ్మో పసిడి రేటు చూస్తే కళ్ళు తిరుగుతున్నయ్.. తులం ఎంత ఉందో తెలుసా..?
- మండి బిర్యానీ తిని.. ఆసుపత్రి పాలైన కుటుంబం!
- కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో షాక్..
- మోకాళ్ల నొప్పి మందు కోసం జాతర.. జనంతో కొత్తకోట ఆగం
- అంతా టీజీ .. వెహికిల్ నంబర్లతో స్టార్ట్
- తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా RTO ఆఫీసులపై ఏసీబీ దాడులు
- Ram Charan: ఇది క్రేజీ కాంబో.. ప్రయోగాల దర్శకుడికి రామ్ చరణ్ ఛాన్స్
- సింగరేణి ఉద్యోగులకు సెకండ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి : బి.జనక్ ప్రసాద్
- మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది అందెశ్రీ ఇష్టం .. నాకు సంబంధం లేదు : సీఎం రేవంత్ రెడ్డి