
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లా కేంద్రంలోని 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో శనివారం పట్టణంలో విద్యుత్సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని మెదక్ ట్రాన్స్కో ఏడీఈ మోహన్బాబు, టౌన్ ఏఈ జావేద్ శుక్రవారం తెలిపారు.
శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పట్టణంలో కరెంట్ సరఫరా నిలిపివేస్తామన్నారు. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు.