సోషల్​ మీడియాలో ‘ప్రాజెక్ట్​ కే’పై డిస్కషన్స్?

సోషల్​ మీడియాలో ‘ప్రాజెక్ట్​ కే’పై డిస్కషన్స్?

యంగ్ ​రెబల్ ​స్టార్​ ప్రభాస్, మహానటి ఫేమ్​ దర్శకుడు నాగ్​ అశ్విన్​ల ప్రాజెక్ట్​ కే చిత్రం షూటింగ్​ వేగంగా జరుపుకుంటోంది. ఇటీవల అమితాబ్​ బచ్చన్​ రామోజీ ఫిల్మ్​సిటీలో జరుగుతున్న షూటింగ్​లో గాయపడి ముంబైకు పయనం అయ్యారు. తాజాగా ప్రాజెక్టు కే సినిమా నుంచి లేటెస్ట్​ న్యూస్ వచ్చింది. 

ఈ సినిమాలో హీరోయిన్​గా నటిస్తున్న దీపికా పదుకొనె రూ.10 కోట్లు, బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​ అంతకు రెట్టింపు, ప్రభాస్​ విషయానికి వస్తే వందకోట్లకు పైనే రెమ్యూనరేషన్​ పుచ్చుకుంటున్నట్లు సినీ వర్గాల్లో టాక్​ వినిస్తోంది. ఇక సినిమా బడ్జెట్ ​ఏ సాయిలో ఉంటుందో అనేది సోషల్​ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు అశ్వినీదత్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.