ఈ ఏడాది పిబ్రవరిలో జరిగిన ఢిల్లీ హింసాత్మక ఘర్షణల్లో చనిపోయిన వారి సంఖ్యపై ఢిల్లీ పోలీసులు చెబుతున్న సంఖ్య కరెక్ట్ గా లేదన్నారు సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్. అఫిడవిట్లలో మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపడం ద్వారా పోలీసులు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. దీనికి సంబంధించి గురువారం ఆమె ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎస్ఎన్.శ్రీవాస్తవకు లేఖ రాశారు. ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించిన పలు అఫిడవిట్లు, బహిరంగ ప్రకటనల్లో మృతుల సంఖ్యను 53గా చెప్పుకుంటూ వస్తున్నారని తెలిపారు. గుర్తుతెలియని మృతులుగా నమోదు చేసిన వారిని ఆ తర్వాత పోలీసులు గుర్తించినా ఆ వివరాలను అఫిడవిట్లలో చేర్చలేదని ఆమె ఫిర్యాదు చేశారు.
కోర్టును తప్పుదారి పట్టిస్తున్న ఢిల్లీ పోలీసులు : బృందాకరత్
- దేశం
- October 16, 2020
లేటెస్ట్
- ఇకపై వెహికల్స్అన్నీ టీజీతోనే రిజిస్ట్రేషన్ గెజిట్ విడుదల చేసిన కేంద్రం
- గవర్నమెంట్జూనియర్ కాలేజీలు గాడిన పడేదెన్నడో..!
- చెరువులను చెరపట్టారు
- మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్ రావు!
- కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు
- జూన్ 3న మూడు సెషన్లలో లాసెట్
- త్వరలో టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు
- ఆదిలాబాద్లో ఎవరు గెలిచినా చరిత్రే..సక్కు, సుగుణకు ఫస్ట్ టైం.. బీజేపీకి హ్యాట్రిక్ చాన్స్
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఈ సారి ముందుగానే నైరుతి రుతుపవనాలు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?