న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నాశనం చేస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత మాజీ ఆర్థిక సలహాదారు, ప్రొఫెసర్ కౌశిక్ బసుతో జరిగిన మాటామంతీలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రాహుల్ విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థల విషయంలో కాంగ్రెస్ ఏనాడూ ఎక్కువగా జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. తమ సిద్ధాంతాలు ఇందుకు విరుద్ధమన్నారు. బీజేపీని తాము ఓడించినా, ప్రభుత్వరంగ సంస్థల్లోని ఆ పార్టీ వ్యక్తుల జోలికి వెళ్లబోమన్నారు. కాగా, దేశ చరిత్రలో చీకటి రోజులుగా చెప్పుకునే ఎమర్జెన్సీ పైనా రాహుల్ స్పందించారు. ఎమర్జెన్సీ విధించడం తమ పార్టీ తప్పిదమేనని ఒప్పుకున్నారు.
ప్రభుత్వరంగ సంస్థలను ఆర్ఎస్ఎస్ నాశనం చేస్తోంది
- దేశం
- March 3, 2021
లేటెస్ట్
- వామ్మో..ఈ పాలు.. లీటరు వెయ్యి
- Salaar Bike: సలార్ బైక్ SMS కాంటెస్ట్లో విన్నర్ని ప్రకటించిన స్టార్ మా
- జనాలకు సోల్మెట్ దొరకడం చాలా కష్టం.. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా..
- దేశవ్యాప్తంగా మసాలాలను తనిఖీ చేయండి : FSSAI సంచలన నిర్ణయం
- వీడిని తండ్రి అంటారా : ఆరేళ్ల కొడుకుతో బలవంతంగా ఎక్సర్ సైజ్ చేయించి చంపాడు
- SRH vs RR: రాజస్థాన్తో కీలక మ్యాచ్.. సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్
- సముద్రమే మానవులకు ఆదర్శం.. ఎలాగంటే
- కాటేదాన్ లో రూ. 1 కోటి 60 లక్షల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత
- T20 World Cup 2024: ఆ ఒక్క కారణంతోనే రాహుల్ను ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్
- నా కూతురు కోవిషీల్డ్ వాక్సిన్తో చనిపోయింది.. కోర్టుకెక్కిన తండ్రి
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో తగ్గుదల.. ఏంటి ఈ అనూహ్య మార్పు!
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- అలర్ట్: గ్రూప్ 1 ఎగ్జామ్పై TSPSC కీలక ప్రకటన
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు