ఒ రైతు నుండి లంచం తీసుకుంటూ ధరణి సిస్టం ఆపరేటర్ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన కౌడిపల్లి చోటుచేసుకుంది. మెదక్ జిల్లా కౌడిపల్లి తహసిల్దార్ కార్యాలయంలో ఇవాళ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో వేణు అనే అధికారి పట్టుబడ్డాడు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పోచయ్య అనే రైతు.. సర్వేనెంబర్ 357లో 10 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసిల్దార్ ఆఫీసుకు వెళ్లాడు. అక్కడ ధరణి ఆపరేటర్ 20 వేల రూపాయలు ఇవ్వాలని రైతును డిమాండ్ చేశాడు. వేణు తనకు సంబంధించిన ఒ వ్యక్తికి బయట ఉంటాడు అతనికి 20 వేల రూపాయలు ఇవ్వమని చెప్పగా.. రైతు ఆ డబ్బును ఇచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరినీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఏసీబీకి చిక్కిన ధరణి సిస్టం ఆపరేటర్
- క్రైమ్
- February 21, 2023
లేటెస్ట్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!