‘వారణాసిలో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరూ పసుపు రైతులు కాదు. వాళ్లంతా ఇటీవలి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పనిచేసిన కార్యకర్తలే’నని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ బుధవారం ఆరోపించారు. ఇది నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ‘సమ్మర్ స్పాన్సర్ ప్యాకేజీ’ అని ఆరోపించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే వారణాసిలో నామినేషన్లంటూ కొత్తపబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారన్నారు. పసుపు రైతులపై నిజంగా ప్రేముంటే బోనస్ ఎందుకు ఇప్పించలేదని నిలదీశారు. జిల్లాకు రావాల్సిన నీటిని మళ్లిస్తే అడ్డుకోలేని కవిత , 20 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తే అడ్డుకొని కేసులు పెట్టించారని మండిపడ్డారు.
వారణాసిలో పోటీ చేస్తోంది TRS కార్యకర్తలే: ధర్మపురి అర్వింద్
- తెలంగాణం
- April 25, 2019
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- IIT JEE అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల
- రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు
- Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!
- వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
- హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
- ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
- హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్