పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్. బోధన్ ఘర్షణపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. డీఎస్పీ ఉన్నంతవరకు రెండు వర్గాల మధ్య ఘర్షణ కంట్రోల్ లోనే ఉందని.. సీపీ నాగరాజు వచ్చాకే పరిస్థితి ఉద్రిక్తతంగా మారిందన్నారు. తమ వర్గం వారిపై ఏకపక్షంగా పోలీసులు దాడి చేశారన్నారు. తమ వర్గీయులపై దాడి చేయగా.. చాలా మందికి గాయాలయ్యాయన్నారు. వన్ సైడ్ గా వ్యవహరిస్తే.. కుదరదన్నారు. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తీసేస్తే.. చర్యలు తప్పవన్నారు ఎంపీ అర్వింద్.
శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తీస్తే చర్యలు తప్పవు
- తెలంగాణం
- March 21, 2022
లేటెస్ట్
- కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీదే విజయం : వెలిచాల రాజేందర్ రావు
- పల్నాడు ఉద్రిక్తం... కారంపూడి టీడీపీ ఆఫీసుపై దాడి - ...వాహనాలకు నిప్పు
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- కాంగ్రెస్ కు 9 లేదా 13 సీట్లు వస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి
- వామ్మో ... చంద్రుడిపై రైళ్లు కూడా నడుస్తాయా...
- Sharathulu Varthisthai OTT Official: అఫీసియల్..ఆహా ఓటీటీలో షరతులు వర్తిస్తాయి..స్ట్రీమింగ్ డేట్ ఇదే
- చంద్రబాబు చెప్పిందే నిజమే.. ఏపీలో ఊహించని ఫలితాలు.. ఇప్పుడు ఆ 23 కూడా రావు: మంత్రి బొత్స
- దొంగ ఓటుకు యత్నం.. దొరికిపోయిన యువతి
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- విద్యుత్శాఖ అలర్ట్
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు