హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేస్తున్న 227 మంది డాక్టర్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పోయినేడు కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కాంట్రాక్ట్ బేసిస్పై వీళ్లను నియమించారు. ఆర్నెళ్ల కాంట్రాక్ట్పై తీసుకున్న సర్కార్, ఆ తర్వాత మరో 6 నెలలు పొడిగించింది. నిరుడు జులై నుంచి ఈ జులైకి ఏడాది సర్వీస్ పూర్తికావడం, కరోనా కేసులు తగ్గిపోవడంతో.. డాక్టర్ల సర్వీస్ కొనసాగింపునకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో వీళ్లందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని అన్ని జిల్లాల డీఎంహెచ్వోలకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి కొనసాగింపు ఉత్తర్వులు రానందున, వెంటనే ఆయా డాక్టర్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
227 మంది డాక్టర్ల తొలగింపు
- తెలంగాణం
- July 29, 2021
లేటెస్ట్
- 24 గంటల్లోనే.. గుండెపోటుతో భార్యభర్తలు మృతి
- ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–1లో మిక్స్డ్ ఫైనల్లో జ్యోతి-అభిషేక్
- ఇక్కడ బీఆర్ఎస్కు పట్టిన గతే అక్కడ బీజేపీకి పడుతుంది: మంత్రి కొండా సురేఖ
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. 50 మంది ప్రాణాలు కాపాడిన బాలుడు
- శభాష్ రిలయన్స్ .. ఎస్అండ్పీ, ఫిచ్ నుంచి ప్రశంసలు
- లెటర్ టు ఎడిటర్.. గ్రేటర్ డ్రైనేజీ వ్యవస్థ పట్ల శ్రద్ధ చూపాలి
- జహీరాబాద్లో కుల సంఘాలపై ఫోకస్
- ప్రధాని పదవిపై అఖిలేశ్ నజర్?
- కోమటికుంట చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలపై ఆధారాలు ఇవ్వండి
- ఐకేపీతో బీఎఫ్ఐ జోడీ
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్