రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పతనం ప్రారంభమైందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కేసీఆర్ కు ప్రజలు చరమ గీతం పాడుతారన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు అక్రమ కేసులు పెట్టి రిమాండ్ కు తరలించడం సిగ్గు మాలిన చర్య అని అన్నారు. కరోనా నిబంధనలు కేవలం బీజేపీకి మాత్రమే వర్తిస్తాయా? టీఆర్ఎస్ బహిరంగ సభలు ,సమావేశాలు పెట్టినప్పుడు ఏ నిబంధనలు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. పోలీసులు కండువా వేసుకొని టీఆర్ఎస్ కార్యకర్తల్ల వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ నియంత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, వారిని పాతాళానికి తొక్కెందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.లు చెరిగారు. అరెస్టులు కేసులతో భయపడే ప్రసక్తే లేదని, ప్రజల శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు డీకే అరుణ.
కల్వకుంట్ల కుటుంబం పతనం మొదలైంది
- తెలంగాణం
- January 3, 2022
లేటెస్ట్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
- GT vs RCB: కోహ్లీ మెరుపు ఫీల్డింగ్.. పెవిలియన్ బాట పట్టిన షారుఖ్ ఖాన్
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: టీడీపీకి షాక్.. సీఐడీ చర్యలకు ఈసీ ఆదేశాలు..
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- మిస్సింగ్ కేసు నమోదైన కాంగ్రెస్ లీడర్ డెడ్బాడీ లభ్యం
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ