గచ్చిబౌలి, వెలుగు : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్అమలులో ఉంటుందని సైబరాబాద్ సీపీ అవినాశ్మహంతి తెలిపారు.
కమిషనరేట్ లిమిట్స్లో ఐదుగురికి మించి గుమిగూడొద్దని సూచించారు. ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించొద్దని, రూల్స్అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
