రామయ్య అన్నదానానికి 25లక్షల విరాళం

రామయ్య అన్నదానానికి 25లక్షల విరాళం

భద్రాచలం,వెలుగు: ఏలూరుకు చెందిన భక్తులు శ్రీసీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి    రూ.25లక్షల విరాళం ఇచ్చారు. గురువారం రాత్రి ఈవో ఎల్​.రమాదేవికి   ఏలూరులోని ఆర్​ఆర్​ఆర్​ పేటకు చెందిన   డాక్టర్​ యార్లగడ్డ చంద్రమౌళి కుమార్తె డాక్టర్​ రాధిక  అందజేశారు.