హైదరాబాద్, వెలుగు: మోల్నుపిరవిర్ను మోల్ఫ్లూ బ్రాండ్ కింద డాక్టర్ రెడ్డీస్ మంగళవారం లాంచ్ చేసింది. ఒక క్యాప్సుల్ ధర రూ. 35. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న పేషెంట్లను ట్రీట్ చేయడానికి ఈ మెడిసిన్ను వాడతారు. ఒక స్ట్రిప్లో 10 క్యాప్సుల్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ కోర్సులో 40 క్యాప్సుల్స్ను 5 రోజుల పాటు వేసుకోవాలని డాక్టర్ రెడ్డీస్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. మొత్తం ఖర్చు రూ. 1,400 అని తెలిపింది. ప్రస్తుతం పేషెంట్లకు అందుబాటులో ఉన్న అఫోర్డబుల్ ట్రీట్మెంట్ విధానం ఇదేనని అభిప్రాయపడింది. దేశంలోని వివిధ పార్మసీలలో వచ్చే వారం నుంచి ఈ మెడిసిన్ అందుబాటులో ఉంటుంది.
కరోనా టాబ్లేట్ @ రూ. 35
- బిజినెస్
- January 5, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్
- నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
- SSMB 29 CASTING: రాజమౌళి-మహేష్ SSMB29 కాస్టింగ్పై రూమర్స్.. నోట్ రిలీజ్ చేసిన యూనిట్
- ‘ఖని’ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు
- యునెస్కో మీటింగ్కు ప్రొఫెసర్ డా.మల్లారెడ్డి ఎన్నిక
- జపాన్ ఎగ్జిబిషన్ కు అల్ఫోర్స్ స్టూడెంట్
- గద్వాల జిల్లాలో..పిడుగుపాటుతో మూగజీవాలు మృతి
- 16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్
- Krishnamma OTT Official: వారంలోపే OTTకి వచ్చేసిన కృష్ణమ్మ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- జూరాలకు చేరిన కర్ణాటక నీళ్లు
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు