ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉదయం 7.31 నిమిషాలకు భూమి కంపించింది. 3, 4 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనతో ఒక్కసారిగా పరుగులు తీశారు. ఆదివారం ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనకు గురైన గ్రామ వాసులు.. ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు పెట్టారు. మరోవైపు టర్కీ, సిరియాలో భూకంపం విధ్వంసం సృష్టిస్తున్న నేపథ్యంలో.. భారతదేశంలో కూడా భూకంపఛాయలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నందిగామలో భూమి కంపించడం పై స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భూకంపానికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే.. శాస్త్రవేత్తలు ముందుగానే తెలియజేయాలని ప్రజలు కోరుతున్నారు.
నందిగామలో కంపించిన భూమి.. పరుగులు తీసిన ప్రజలు
- ఆంధ్రప్రదేశ్
- February 19, 2023
లేటెస్ట్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- యూపీ సీఎం యోగి డీప్ ఫేక్ వీడియో వైరల్.. ఒకరు అరెస్ట్
- Coolie: రజినీకాంత్ సినిమాపై నోటీసులు పంపిన ఇళయరాజా.. కారణం ఏంటో తెలుసా?
- మోదీ రేపిస్ట్కు మద్దతు ఇచ్చారు : రాహుల్ గాంధీ
- కొంగు చాచి న్యాయం అడుగుతున్నాం.. షర్మిల
- Shalini Kondepudi Speech: మై డియర్ దొంగ సక్సెస్ మీట్లో..హీరోయిన్ కమ్ రైటర్ శాలిని హానెస్ట్ స్పీచ్
- NTR 31: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పిచ్చెక్కించే న్యూస్.. ప్రశాంత్ మూవీపై సూపర్ అప్డేట్
- టపాకాయలా ఏంటీ : గేమ్స్ ఆడుతుంటే.. మొబైల్ పేలిపోయింది
- V6 DIGITAL 02.05.2024 AFTERNOON EDITON
- ఏపీ పర్యటనకు ప్రధాని మోడీ.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే..
Most Read News
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఆడుతున్నావ్.. 40 ఏళ్లేనా..?: రోహిత్ శర్మ
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...
- మీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
- UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో తగ్గుదల.. ఏంటి ఈ అనూహ్య మార్పు!
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా